కరీంనగర్

‘నీలం’ ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

కరీంనగర్‌, నవంబర్‌ 3 : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సింగరేణి ప్రాంతంలో ఓపెన్‌ కాస్ట్‌లోకి నీరు చేరడంతో కార్మికులు బొగ్గు తవ్వేందుకు అంతరాయం కలిగింది. సింగరేణి కాలనీ …

రైతుల ఆందోళన

కరీంనగర్‌, నవంబర్‌ 3 : నీలం తుపాన్‌ ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జిల్లాలోని సుమారు వరి ధాన్యం 20వేల క్వింటాళ్లు, …

కరీంనగర్‌ జిల్లాలో దారుణం

సిరిసిల్లలో మంటగలిసిన మానవత్వం హెచ్‌ఐవీ మహిళను ఈడ్చిపారేసిన సిబ్బంది మున్సిపల్‌ సిబ్బందిపై వెల్లువెత్తుతున్న విమర్శలు సిరిసిల్ల: వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ మహిళను హెచ్‌ఐవీ సోకిందంటూ …

ఎన్టీపీసీని సందర్శంచిన హైకోర్టు జడ్జి జి.కృష్ణమోహన్‌రెడ్డి

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీని హైకోర్టు జడ్జి జి.కృష్ణమోహన్‌రెడ్డి సందర్శంచారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీపీసీ చేరుకున్న ఆయన భోజనానంతరం అధికారులు ఏర్పాటు చేసి పవర్‌పాయింట్‌ …

తడిసిన ధాన్యం కొనాలంటూ ఆందోళనకు దిగన రైతులు

కరీంనగర్‌/ నల్లగొండ : నీలం తుపాను రైతులను నట్టేట ముంచింది. చేతికందిన పంటను నీళ్లపాలు చేసింది. దీంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. నీలం తుపానుతో వానలు కురియడంతో …

బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి

కరీంనగర్‌, నవంబర్‌ 1 : బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు మోహన్‌బాబు ఆయన కుమారుడు విష్ణు క్షమాపణలు చెప్పాలని జిల్లా బ్రాహ్మణ సంఘం సభ్యులు డిమాండ్‌ …

నల్లజెండాల ప్రదర్శన

కరీంనగర్‌, నవంబర్‌ 1 : జిల్లాలో గురువారం నవంబర్‌ ఒకటిని విద్రోహదినంగా పాటించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల తహశీల్దార్‌, ఎండిఓ కార్యాలయాలపై తెలంగాణవాదులు గురువారంనాడు నల్లజెండాలు …

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అరెస్ట్‌

కరీంనగర్‌: ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణ్‌రావుతో సహామరో వందమంది జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నల్లజెండాలు ఎగురవేసిన అనంతరం ర్యాలీ నిర్వహిస్తున్న …

క్రీడలకు ప్రభుత్వం చేయూత : మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్‌, అక్టోబర్‌ 31: రాష్ట్రస్థాయి మహిళల క్రీడా పోటీలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు బుధవారంనాడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు.  ఆయన …

ఇందిరాగాంధీ వర్ధంతి

గోదావరిఖని : ఇందిరాగాందీ వర్దంతి సంధర్బంగా పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో బుధవారం పలు కార్యక్రమాలను చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకులు బాబర్‌ సలీమ్‌ బాషాబి రాజలింగం, మల్లిఖార్జున్‌, …