కరీంనగర్

పీఈటీ ఉద్యోగాల భర్తీకి చర్యలు: మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్‌: డీఎస్సీ ద్వారా త్వరలో రాష్ట్రంలో నాలుగు వేల పీఈటీ ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. …

పత్తి కొనుగోళ్లు ప్రారంభం

కరీంనగర్‌, అక్టోబర్‌ 30: జిల్లాలో కరీంనగర్‌, చొప్పదండి మార్కెట్‌ యార్డులలో కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిపిఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలు మంగళవారం రైతుల …

ఎంఫిల్‌ విద్యార్థికి కలెక్టర్‌ ల్యాప్‌టాప్‌ అందజేత

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్‌ చదువుతున్న కె. మల్లిఖార్జున్‌ అనే విద్యార్థికి కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ లాబ్‌ట్యాబ్‌ను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమం …

మెస్‌ ఛార్జీలు పెంచాలని విద్యార్థుల ధర్నా

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : విద్యార్థుల మెస్‌ ఛార్జీలను పెంచాలని, గ్యాస్‌ సిలిండర్లపై విధించిన నిబంధనను తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ …

వైఎస్‌ఆర్‌ సిపిలోకి చేరుతున్న ఇతర పార్టీ కార్యకర్తలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : జూలపల్లి మండలంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సిపిలో చేరుతున్నట్లు ఆ పార్టీ జిల్లా నేతలు ఎ.రమేష్‌, మధు పేర్కొన్నారు. …

శ్రీరాంసాగర్‌ నీటిని విడుదల చేయాలి

కరీంనగర్‌, అక్టోబర్‌ 29: వ్యవసాయానికి నీటి విడుదల చేయాలంటూ పెద్ద కాల్వ గ్రామ రైతులు గోదావరిఖని- కరీంనగర్‌ రాజీవ్‌ రహదారిపై సోమవారం నాడు రైతులు పెద్ద ఎత్తున …

నవంబర్‌1వ తేదీకి ఏర్పాట్లు

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి నవంబర్‌ 1వ తేదీన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అధికారులను …

పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలి జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 29: ఈ నెల 31వ తేదీన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షతన నిర్వహించి జిల్లా సమీక్షా సమావేశానికి అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా …

డయల్‌ యువర్‌ కలెక్టర్‌లో సమస్యల పరిష్కారం

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలు ఫోన్‌ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. …

ఉద్యమాన్ని నీరుగార్చేందుకే పదవుల పందేరం

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని, అందులో భాగంగానే కేంద్రమంత్రి వర్గ విస్తరణని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెలకాంతం అన్నారు. …