కరీంనగర్

జమ్మికుంట సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

  జమ్మికుంట : విద్యుత్‌ కోతను నిరసిస్తూ మండలంలోని కోత్తపల్లి గ్రామంలో ఉన్న జమ్మికుంట సబ్‌స్టేషన్‌ను ఈరోజు రైతులు ముట్టడించారు. ఈ కోతల వల్ల తాము సేద్యంలో, …

ఇల్లంతకుంటలో మృతదేహం లభ్యం

  జమ్మికుంట : మండలంలోని ఇల్లంతకుంట గ్రామంలోని ఎర్రగుట్టలో గుర్తుతెలియని 40 సంవత్సరాల వ్యక్తి మృతదేహన్ని ఈ రోజు పోలిసులు కనుగోన్నారు. ఈ వ్యక్తి ఎవరో, అతని …

మల్కాపూర్‌ స్వౖెెన్‌ప్ల్లూతో మహిళ మృతి

  స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన అనూష(25)అనే మహిళ స్వైన్‌ప్లూతో గురువారం మృతి చెందినది. కొంత కాలంగా ఆమె స్వైన్‌ప్లూతో బాధపడుతుండటంతో హైదరాబాద్‌ డసోమాజీగూడలోని ఒక …

యూపీఏతో దేశం అధోగతి ఎన్‌డీఏతోనే తెలంగాణ : నితిన్‌ గడ్కారీ

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌18(జనంసాక్షి): యూపీఏ విధానాల వల్లే దేశం అధోగతి పాలయిందని, అందుకే కాంగ్రెస్‌ పాలనను ఇక గద్దె దింపే సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ అధ్యక్షులు …

బాణసంచా లైసెన్సులు తప్పనిసరిజిల్లా రెవెన్యూ అధికారి సుధాకర్‌రావు

కరీంనగర్‌, అక్టోబర్‌ 18:  దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా(టపాసుల) దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు తప్పనిసరి అని, లైసెన్సులు సంబంధిత రెవెన్యూ డివిజన్‌ అధికారులు మంజూరు చేస్తారని జిల్లా …

నేడు కరీంనగర్‌ రానున్న గడ్కరీ

కరీంనగర్‌: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరు  ప్రధానమైన సమస్యలు, వాటి అనుబంధ సమస్యలకు జాతీయస్థాయిలో ప్రధాన్యత తీసుకొచ్చి పరిష్కార మార్గాలను అన్వేషించి కేంద్ర, రాష్ట్ర …

తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర సర్కారు వైఖరికి నిరసనాగా కదంతొక్కిన జనంసాక్షి

 తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర దురహంకారం వైఖరికి నిరసనగా నగరంలో జనంసాక్షి కాదంతొక్కింది ప్రధాని పర్యటన సందర్భంగా  తెలంగాణ మీడియాను అనుమంతించాకుండా వివక్ష చూపడంపై సీమాంధ్ర సర్కారు అప్రజస్వామికాంగా …

తెలంగాణ మీడియాపై వివక్షతకు నిరసనగా జనంసాక్షి ర్యాలి

కరీంనగర్‌: తెలంగాణ మీడియా పై సీమంధ్ర సర్కార్‌ వ్యతిరేకిస్తున్న విధానాల పట్ల జనంసాక్షి తన నిరసన వ్యక్తం చేసింది. ప్రధానిహజరైన జీవవైవిధ్య సదస్సుకు తెలంగాణ మీడియాను అనుమతించక …

తెలంగాణ ఏర్పాటు కోరుతూ ఉపాధ్యాయుల ర్యాలీ

కరీంనగర్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ హుజూరాబాద్‌  పట్టణంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ నేతలు మంగళవారం ర్యాలీని ఉద్దేశించి …

కంపెనీ లాభాల్లో వాటా కోరుతూ కార్మికుల ధర్నా

కరీంనగర్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): సింగరేణి బొగ్గు గని కార్మికులకు కంపెనీల లాభాల్లో వాటా కల్పించాలని కోరుతూ బొగ్గు గని కార్మిక సంఘం నేత కింజర్ల మల్లయ్య …