కరీంనగర్

ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి

రాంపూర్‌: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు ఆలిండియా స్డూడెంట్‌ బ్లాక్‌ ఆధ్వర్యంలో ప్రభ/త్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కైన్సెలింగ్‌కు స్పష్టమైన విధానాలు …

సినీ నటుడు నాగార్జున క్షమాపణ చెప్పాలి

రాంపూర్‌: షిర్డీసాయిబాబా సినిమా ఆడియో విడుదల సందర్భంగా హీరో నాగార్జున నాయీ బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడారని పేర్కొంటూ నాయీ బ్రాహ్మణుల సంక్షేమ సంఘం వారు నాగార్జున దిష్టిబొమ్మను …

లక్కపురుగులను నివారించాలని రాస్తారోకో

పెద్దపల్లి: రాఘవపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన గోదాంల నుంచి లక్కపురుగుల గ్రామానికి వ్యాపిస్తున్నాయంటూ గ్రామస్థులు నిరసన తెలిపారు. లక్కపురుగులను నివారించాలని కోరుతూ ఈ రోజు పెద్దపల్లి, మంథని …

ఆంగ్లభాషపై ఉపాధ్యాయులకు శిక్షణ

పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్‌ ఇంగ్లీషు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ రోజు ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి ఉప విధ్యాధికారి బిక్షపతి …

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గోదావరిఖని: ఎన్‌టీపీసీ జ్యోతి నగర్‌ సమీపంలో రాజీవ్‌ రహదారి సమీపాన గుర్తుతెలియని వ్యక్తి మీథ దేహాన్ని గుర్తించారు. చేతికి, తలకు గాయాలయి ఉండటంతో గుర్తు తెలియని వాహనం …

పసికందు మృతి-బాధితుల ఆందోళన

గోదావరిఖని: స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు ప్రసవం చేయడంతో  చిన్నారి మృతి చెందాడు. డాక్టర్‌ లేకుండా నర్సుతో ప్రసవం చేయడం వల్లనే తమ బిడ్డ మృతి …

కొండగట్టులో జింక మృతి

మల్యాల: మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందింది. కొండగట్టు అటవీ ప్రాంతం నుంచి సమీపంలోని పంచముఖ హనుమాన్‌ విగ్రహం …

గుండెపోటుతో సింగరేణి కార్మికుని మృతి

గోదావరిఖని: సింగరేణి కన్వేయర్‌ ఆపరేటర్‌గా పనిచేసే గుండెవేన యాదగిరి (56) మృతి చెందాడు. రాత్రి షిప్టు విధులు నిర్వహించిన యాదగిరి విధులు ముగిసే సమయంలో కిందికి దిగుతుండగా …

ఘనంగా నూలు పౌర్ణమి వేడుకలు

సిరిసిల్ల: శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నేతన్నల క్షేత్రం వస్త్రోత్పత్తికి కేంద్రమైన సిరిసిల్లలో గురువారం నూలుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ …

ఉపాధ్యాయునిపై కత్తితో దాడి

జమ్మికుంట: జమ్మికుంటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పింగిళి వెంకట్‌రెడ్డి(38)పై సికింద్రాబాద్‌లో గురువారం దాడి జరిగింది. సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న జమ్మికుంటవాసి పొల్సాని సురేందర్‌రావు ఆయనను కత్తితో పొడిచినట్లు …

తాజావార్తలు