కరీంనగర్

ఐకమత్యంతోనే.. సామాజిక ప్రగతి…

గోదావరిఖని, జులై 27 (జనంసాక్షి) : ఐక్యమత్యంతో సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎంపీ వివేకానంద అన్నారు. శుక్రవారం స్థానిక పాత మున్సిపల్‌ కార్యాలయ సమీపంలోని జామ …

బీటలు వారిన కలెక్టరేట్‌

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) : నగరం నడి బొడ్డున ఉన్న కలెక్టరేట్‌ వర్షంలో తడిసి ముద్దైంది. గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా …

ఏసీబీ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డికి ఘనంగా బదిలీ వీడ్కొలు

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) :  అవినీతి నిరోధక శాఖలో కరీంనగర్‌ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. కరీంనగర్‌ ఏసీబీలో ఇన్స్‌స్పెక్టర్‌గా పని చేసిన అంజిరెడ్డి …

సీమాంధ్ర సర్కార్‌ సహకారంతోనే విజయమ్మ సిరిసిల్ల పర్యటన

వేములవాడ, జూలై 27 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రభుత్వం కల్పించిన రక్షణతోనే వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గత 23వ తేదీన సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టగలిగిందని …

హవ్వా..! ఇదేం బువ్వ ఈ బువ్వ మా కొద్దు

సెంటినరికాలనీ, జులై 27 (జనంసాక్షి) : పెద్దపల్లిలోని జేఎన్‌టీయూ వసతిగృహంలో అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందంటూ సెంటి నరికాలనీ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు శుక్రవారం ఆం దోళనకు …

వృత్తినైపుణ్యం పెంపొందించుటకే శిక్షణ తరగతులు

కరీంనగర్‌, జూలై 27 : గ్రామీణ విలేకర్లకు వృత్తి నైపుణ్యం పెంపొందించుటకు శిక్షణ తరగతులు ఎంతో దోహదపడుతాయని శాతవాహన యూనివర్సిటీ వైస్‌-చాన్స్‌లర్‌ కె.వీరారెడ్డి అన్నారు. ప్రెస్‌ అకాడమి, …

విలేకరుల శిక్షణ తరగతులు నిరసిస్తూ ధర్నా

కరీంనగర్‌, జూలై 27 : మెట్‌పల్లి పట్టణంలో గ్రామ ప్రాంత విలేకరులకు శుక్రవారం నాడు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎపియడబ్ల్యూజెకు తెలపకుండా నిర్వహించడం …

ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు విలేకరులు

కరీంనగర్‌, జూలై 27 : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి వారు పతిక్ర విలేకరులను ప్రెస్‌ అకాడమి ఛైర్మన్‌ టి.సురేంద్ర అన్నారు. మెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన …

జెఎన్‌టీయూలో విద్యార్థుల నిరసన

సెంటినరీకాలనీ: సెంటినరీకాలనీలోని జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాలలోవిద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పెద్దపెల్లిలోని తమ హాస్టల్‌లో భోజన సదుపాయం, నీటి వసతి సదుపాయాలు సరిగా లేవనీ దీనిపై ఇదివరకే …

మా గుట్టలు మాకేనని మర్లపడ్డ నామాపూర్‌

సిరిసిల్ల, 26 జూలై (జనంసాక్షి) : తెలంగాణలోని ఖనిజ సంపదపై సీమాంధ్రులు కన్నువేశారు.  కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్ల డివిజన్‌లోని ముస్తా బాద్‌ మండలంలో నామాపూర్‌, గూడూరు గ్రామా …

తాజావార్తలు