కరీంనగర్

ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మహిళ మృతి-వైద్యుల నిర్లక్షం వల్లనే మరణించిందని బంధువుల ఆందోళన

కరీంనగర్‌: హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినది. వైద్యుల నిర్లక్షం వల్లనే మరణించిందని బంధువులు ఆసుపత్రి సిబ్బంది పై దాడికి దిగారు. …

ఆసుపత్రి సిబ్బందిపై దాడి

కరీంనగర్‌: హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగారు. ఆసుపత్రిలోని …

పాడైన 24మోటార్లు

కరీంనగర్‌, అక్టోబర్‌ 5 : లోవోల్టేజీ వల్ల 24 మోటార్లు పాడైపోయాయని గంగాధర మండలం రైతులు ఆందోళనకు దిగారు. చేతికి వచ్చిన పంట లోఓల్టేజీ వల్ల పంట …

నిధులు మంజూరు చేయండి

కరీంనగర్‌, అక్టోబర్‌ 5 :ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లోని రోడ్లు గుంటలమయంగా మారాయని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలంలోని గుంజపడుగు గ్రామంలో …

140మందికి డెంగ్యూ

కరీంనగర్‌, అక్టోబర్‌ 5 : జిల్లాలో డెంగ్యూ వ్యాధిన బారిన 140మంది పడినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల డెంగ్యూ ప్రబలిందని వారు తెలిపారు. …

ఎన్టీపీసీ 4వ యూనిట్‌లో సాంకేతిక లోపం

కరీంనగర్‌: కరీంనగర్‌ ఎన్టీపీసీ 4వ యూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది.500 మెగా వాట్ల విద్యుతుత్పత్తికి అంతరాయం వాటిల్లింది.

చికిత్స పోందుతూ మహిళ మృతి-డాక్టర్ల నిర్లక్షమే కారణమంటూ ఆందోళన

గోదావరిఖని: డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని వనం కనకయ్య అనే కార్మికుడు సింగరేణి ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తే సరైన వైద్యం అందించకుండా డాక్టర్లు …

పిడుగుపాటుకు 48 మేకలు మృతి

  మహదేవపూర్‌ మండలంలోని పంకెన గ్రామంలో పిడుగుపాటుకు 48 మేకలు మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ. 1.50 లక్షలు నష్టం వాటిలినట్లు రాపెల్లి కోటకు …

తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం

సిరిసిల్ల మండలం జిల్లెల్లలో విషాదం సిరిసిల్ల, అక్టోబర్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించిన పద్ధతి మరో తెలంగాణ బిడ్డ కలత చెందేలా …

ధర్మపురిలో భారీవర్షం

కరీంనగర్‌: ధర్మపురి మండలంలో మంగళవారం ఉదయం కురిసిన కుండపోత వర్షంతో తిమ్మపూర్‌ గ్రామంలోని ఎస్సీ కాలనీలో 50 ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఆహారపదార్ధాలు ఇతర …

తాజావార్తలు