కరీంనగర్

మృతుని కుటుంబాన్ని పరామర్శ

కాల్వశ్రీరాంపూర్‌,జులై25(జనంసాక్షి); టీఆర్‌ఎస్‌ తెలంగాణరాష్ట్ర సమితిపార్టీ పెద్దపల్లి నియెజకవర్గ ఇంచార్జీ సత్యనారాయణరెడ్డి కాల్వశ్రీరాంపూర్‌లో ఇటీవల మృతిచెందిన లాల్‌మహ్మద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. 5వరోజు కార్యక్రమంలో పాల్గొని ప్రగాడ సానుభూతి తెలిపారు. …

వ్యక్తి పై కేసు నమోదు

పెద్దపల్లి,జులై25(జనంసాక్షి); కాల్వశ్రీరాంపూర్‌ మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన పిన్నింటి మోహన్‌ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.అదే గ్రామానికి …

జేఎన్‌టియులో మౌలిక సదుపాయాలు కల్పించాలి

కరీంనగర్‌, జూలై 25 : సెంటనరీ కాలనీ వద్ద గల జేఎన్‌టీయు కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ విద్యార్థినీ విద్యార్థులు బుధవారం కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. …

అర్హులైన వృద్ధులకు పెన్షన్లు అందించాలి

కరీంనగర్‌, జూలై 25 : పట్టణంలో మరికొందరు అర్హత కలిగిన వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట …

సిరిసిల్లలో మహిళపై దాడిని ఖండిచిన:ఈటెల

కరీంనగర్‌:  సిరిసిల్లలో మహిళలపై సీమాంధ్ర గూండాల దాడిని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడిని తెలంగాణలోని మహిళలపై దాడిగా అభివర్ణించారు. తెలంగాణలో ఏ …

కరీంనగర్‌ జిల్లాలో బంద్‌ సంపూర్ణం

కరీంనగర్‌, జులై 24 (జనంసాక్షి):  చేనేత దీక్ష పేరుతో సోమవారం సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్య క్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షపై  నిరసనలు తెలిపిన తెలంగాణ వాదు …

విద్యుత్‌ షాక్‌తో మల్లయ్య మృతి

సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ మండలం సుద్దాల గ్రామంలో  నేతరి మల్లయ్య (70) అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున వ్యవసాయ పనులకు  వెళుతుండగా వర్షాలు, ఈదురుగాలుల వల్ల అప్పటికే తెగిపడి …

వైకల్య విజేతకు చిన్నారుల విరాళాలు

కరీంనగర్‌, జూలై 23 (జనంసాక్షి) : వైకల్య విజేత ఆయేషాకు పలుపురు చిన్నారులు విరాళాలు అందజేశారు. నగరంలోని వికేకానంద రెసిడెన్షియల్‌కు చెందిన ఐదవ తరగతి విద్యార్థి వి. …

విజయమ్మ దీక్షకు … తెలంగాణవాదుల బ్రేక్‌

సిరిసిల్ల, జూలై 23 (జనంసాక్షి) : సమైక్యవాదుల చేనేత దీక్షకు సిరిసిల్లలో తెలంగాణవాదుల నిరసన సెగ తగిలింది. తెలంగాణ ప్రత్యేయ రాష్ట్ర ఏర్పాటుపై తమ వైఖరి తెలపాలంటూ …

పెద్దపల్లిలో కొనసాగుతున్న బంద్‌

పెద్దపల్లి: టీఆర్‌ఎస్‌ ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు పట్టణంలోని వ్యాపార, వాణిజ్య విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. టీఆర్‌ఎస్‌ నాయకులు సత్యనారాయణరెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బ్యాక్‌ …

తాజావార్తలు