కరీంనగర్

నమస్తే తెలంగాణ రిపోర్టర్‌పై దాడి

హుస్నాబాద్‌: మండల కేంద్రంలోని నమస్తే తెలంగాణ టౌన్‌ రిపోర్టర్‌ రమేష్‌పై స్థానిక ఎస్సై అనిల్‌కుమార్‌ దాడికి పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని ఓ వైన్‌షాపు రాత్రి 11గంటల వరకు …

సమస్యలతో… ఇరుకైన ‘ఖని’ కాలనీలు

సౌకర్యాలు కరువు తి పట్టించుకోని అధికారులు కోల్‌సిటి, జులై 11, (జనం సాక్షి) గోదావరిఖనిలోని రాంనగర్‌, సంజయ్‌నగర్‌, జ్యోతినగర్‌ ప్రజలు పరిష్కారం కానీ సమస్యలతో… సతమతమవుతున్నారు. తమ …

తెలంగాణను ప్రకటించే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది

13నుంచి సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీళ్లో పాదయాత్రలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు చాడ వెంకట్‌ రెడ్డి హుస్నాబాద్‌ జూలై 11(జనంసాక్షి) రెండు నెలల్లో తెలంగాణ వస్తుందని ప్రకటించే …

అయ్యప్ప గుడిలో లలితాసహస్రనామ పారాయణం

మంథనిటౌన్‌ జూలై 11 (జనంసాక్షి) కోటి లలితసహస్త్రనామ పారాయణలో భాగంగా మంథని పట్టణంలోని అయ్యప్పగుడిలో బుధవారం కోటి లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. మంథని పట్టణంలోని అన్ని …

ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేయొద్దు : స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, జూలై 11 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేయవద్దని, ఆస్తుల ధ్వంసానికి పాల్పడవద్దని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ బుధవారం నాడు ప్రజలకు విజ్ఞప్తి …

జనాభా నియంత్రణపై ప్రజల్లో మార్పు రావాలి

ఎంపి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, జూలై 11 : రోజు రోజు పెరుగుతున్న జనాభా నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని కరీంనగర్‌ పార్లమెంట్‌ …

సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం

కరీంనగర్‌, జూలై 11 : రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ బుధవారం నాడు తెలిపారు. …

ఎన్టీపీసీలో విద్యుత్తు ఉత్పత్తికి ఆటాంకం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాడ్డ సాంకేతిక లోపంతో బుధవారం ఆరవ యూనిట్‌లో విద్యుత్తు  నిలిచిపోయింది. ఆరవ యూనిట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కావడంతో 500 మెగావాట్ల విద్యుత్తు …

షేక్‌ సాలెహ్‌ ట్రస్ట్‌ సేవలు అమూల్యం

– డీఆర్‌వో బీఆర్‌ ప్రసాద్‌ కరీంనగర్‌, జూలై 10 (జనంసాక్షి) : కరీంనగర్‌ జిల్లాలో షేక్‌ సాలెహ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న సేవలు అమూల్యమని …

ఖబ్జాఖోర్‌ ఖబ్రస్థాన్‌ ఛోడ్‌

శవాలపై పేలాలు ఏరుకుంటావా ? నువ్వు ప్రజాప్రతినిధివా ? సమాధులపై నివాసముంటున్న దయ్యానివి మృత్యుంజయాన్ని కాంగ్రెస్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలి ఆయన తహసిల్దార్‌తో తప్పుడు నివేదికలు ఇప్పించాడు.. …