కరీంనగర్

హరిత బయో కంపెనీని మూసివేయాలని పీసీబీ ఆదేశం

కరీంనగర్‌: వాతావరణాన్ని కాలుష్య కాసారం చేస్తోందనే ఆరోపణలపై పోల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఒక బయో కంపెనీని మూసివేయాలని ఆదేశించింది. కరీంనగర్‌లోని హరిత బయో ప్రొడక్ట్‌ ప్రాజెక్టును మూసివేయాలని …

ముస్లింలు, బీసీలు కలిస్తే రాజ్యాధికారం కైవసం

మేధావుల సదస్సులో వక్తలు కరీంనగర్‌, జూలై 8 (జనంసాక్షి) : బలహీన వర్గాలు రాజకీయంగా వెనుబడుతూ, అగ్ర కులాల ఆధిపత్యాన్ని సహించడం వల్లనే అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని, …

బీసీలకు టీడీపీ 100సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటంలేదు:టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: తెలుగుదేశం పార్టీ బీసీలకు వంద సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటం లేదని సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. చంద్రబాబుకు మాట మార్చటం మాట తప్పటం …

సమాజంలో ముస్లింగా పుట్టడం గొప్ప వరం

కరీంనగర్‌ టౌన్‌, జూలై 7 (జనంసాక్షి) : సమాజంలో ముస్లింగా పుట్టడం గొప్ప వరమని, ముస్లింగా ప్రపంచంలో గొప్ప మార్పు కోసం అందరం కలిసి ప్రయత్నించాలని ఏఐఎంఐఎం …

రాజరాజేశ్వర స్వామిని దర్శించిన హైకోర్టు జడ్జి

కరీంనగర్‌, జూలై 7 : పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి నాగార్జునరెడ్డి తన కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. వేదపండితులు మంత్రోచ్చరణల మధ్య ఆయనకు …

యంత్రాల ద్వారా విత్తనాలు నాటండి

కరీంనగర్‌, జూలై 7 : జిల్లాలోని రైతులు కూలీల అవసరం లేకుండా మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా విత్తుకొనేందుకు డ్రమ్‌సిడర్‌ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ శనివారం …

వ్యాను ఆటో ఢీకోని ముగ్గురు మృతి

కరీంనగర్‌: వెల్లటూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవాగు వంతెనపై నుండి వస్తున్నా వ్యాన్‌ను ఆటో ఢీకోన్న ఘటనలో   ముగ్గురు మృతి చెందారు. ఏడుగురికి  తీవ్రంగాగాయాపడ్డారు. …

సీతంపేట గ్రామంలో చోరి

ముత్తారం జూలై 05 (జనంసాక్షి) మండలంలోని సీతంపేట గ్రామంలో గురువారం మధ్యాహ్న సమయంలో చోరి జరిగింది. వివరాల్లోకి వెళితే నూనెటి పద్మ-రాజయ్యకు చెందిన ఇంటిలో గుర్తు తెలియని …

సమస్యలను గ్రామాల్లోనే పరిష్కారిస్తాం

– ఎస్సై ప్రదీప్‌కుమార్‌ ముత్తారం జూలై 05 (జనంసాక్షి) : చిన్న చిన్న సమస్యలుంటే గ్రామాల్లోని పరిష్కారిస్తామని ఎస్సై ప్రదీప్‌కుమార్‌ అన్నారు. గురవారం ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి …

విభజించి పాలిస్తున్న నాయకులు

భీమదేవరపల్లి జూలై 05(జనసాక్షి) జిల్లాలో లక్షమంది లంబాడ తెగకు చెందినవారున్నారని వారిలో ఐక్యత లేక పోవడంతో పాలకులు వివబజించి పాలిస్తున్నారని ఆలీండియా సేవాసంఘ రాష్ట్ర నాయకులు బానోతు …