ఖమ్మం

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం,మార్చి12 (జ‌నంసాక్షి): ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యీప్తంగా అవసరమైన పరీక్ష కేంద్రాలను …

స్వచ్చ తెలంగాణకు సహకరించాలి

ఖమ్మం,జనవరి25(జ‌నంసాక్షి): ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ పేరుతో పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే ఇంటింట మరుగుదొడ్డి తప్పని సరి అవసరమని భావించిన ప్రభుత్వం ప్రతి ఒక్కరూ …

మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు

ఖమ్మం,జనవరి24(జ‌నంసాక్షి): మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రలో పంటను అమ్ముకునే రైతులకు క్వింటా ఒక్కంటికి రూ 5,050 చొప్పున చెల్లించడం జరుగుతుందని, మక్క రైతులు నాణ్యమైన పంటను మాత్రమే తీసుకరావాలని …

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం 

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి): ఉపాధి హామి పథకం క్రింద ఎస్సీ, ఎస్టీలు నివాసిత ప్రాంతాల్లోఎ సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని మంత్రి తుమ్మలఅన్నారు.  ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో సీసీ …

అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి):  ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమానలు వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు.  …

గ్రావిూణ రోడ్లకు ఎంపి,ఎమ్మెల్యే నిధులు

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వనిర్ణయంతో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఛిద్రమైపోయిన గ్రావిూణ అంతర్గత రోడ్ల వ్యవస్థ సమూలంగా మారిపోనుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం …

తండా పంచాయితీలపై తేలని లెక్క

ఖమ్మం,జనవరి18(జ‌నంసాక్షి): తెలంగాణా ప్ర భుత్వం ఏర్పడిన తరువాత 500 జనాభా దాటిన తండాలన్నింటిని గ్రామ పంచాయతీలుగా మార్చనున్నట్లు ప్రకటించటంతో ప్రభుత్వ ఆదేశాల మే రకు నివేదికలు పంపించారు. …

భద్రాద్రి జిల్లాలో తెరాసలోకి భారీగా చేరికలు

– పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాయం భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్‌30(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బూర్గంపాడు మండలం బత్తులనగర్‌ లో 120 కుటుంబాలకు …

గురుకులాలతో గిరిజనులకు నాణ్యమైన విద్య

ఖమ్మం,నవంబర్‌16(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమపాఠశాలలకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తోందని భద్రాచలం ఐటీడీఏ డీటీడీఓ రాంమూర్తి స్పష్టం చేసారు. నాణ్యమైన తెలుగు, ఇంగ్లీషు …

డిజిటలైజేషన్‌లో ఖమ్మం ముందంజ:మువ్వా

ఖమ్మం,నవంబర్‌16(జ‌నంసాక్షి): డిజిటలైజేషన్‌ పక్రియలో తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం డీసీసీబీ ముందు వరుసలో ఉందని ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు అన్నారు. ఇప్పటికే సొసైటీలకు మినీ ఏటీఎంలను, …