ఖమ్మం

రైతుబంధు పేదరైతులకు వరం: ఎమ్మెల్యే

కొత్తగూడెం,మే3(జ‌నం సాక్షి): అన్నదాతను ఆదుకునేందుకే సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుబందు పథకాన్ని ప్రవేశ పెట్టారని టైకార్‌ చైర్మన్‌, అశ్వారావుపేట ఎమెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. …

మోడీ హావిూలన్నీ బూటకం

-సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఖమ్మం,మే2( జ‌నం సాక్షి): అధికారంలోకి వస్తే నల్లడబ్బు తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు పంచుతానన్న మోడీ  నేటివరకు రూ.15 పైసలు …

రైతులకు అండగా కెసిఆర్‌ ప్రభుత్వం

కొత్తగూడెం,జ‌నం సాక్షి ): ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీతోపాటు ఎరువులు, విత్తనాలను ఏడాదికి రెండు పంటలకు సరిపడా పెట్టుబడి అందించాలని నిర్ణయించిన మొదటి ప్రభుత్వంగా చరిత్రలో నిలవబోతుందని …

జాతీయ రాజకీయాల్లో తెరాస క్రియాశీలక పాత్ర పోషిస్తుంది

టిఆర్‌ఎస్‌ పోరాటం వల్లనే తెలంగాణ సాధ్యమయ్యింది అవమానాలు ఎదుర్కొని ముందుకు సాగిన చరిత్ర మనది సాధించిన తెలంగాణలో అద్భుతమైన ప్రగతి తండాలను పంచాయితీలుగా..కొత్త జిల్లాల ఏర్పాటు మా …

ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ ప్లీనరీ

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 10 జిల్లాల నుంచి 4 వేల మంది ప్రతినిధులు తరలి వచ్చారు.  గులాబీ …

సింగరేణి ఉద్యోగుల పిల్లలకు వేసవి శిబిరం

26నుంచి శిబిరంలో ఉచిత క్రీడా శిక్షణ కొత్గూడెం,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి):  సింగరేణి ఉద్యోగుల పిల్లలకు వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు.ఈ శిబిరంలో 19సంవత్సరాలలోపు పిల్లలకు ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, కరాటే …

మొక్కజొన్నలకు మద్దతు ధర

ఖమ్మం,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా సహకార సంఘాలతో కొనుగోళ్లు కార్యక్రమాన్ని చేపట్టిందని రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల …

ప్రకృతి వ్యవసాయంపై నేడు శిబిరం

ఖమ్మం,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): ఆదివారం ఖమ్మంలో  ఉచిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఏకలవ్య ఫౌండేషన్‌ ప్రకటించింది. శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ స్ఫూర్తితో ఐఎల్‌టీపీ, ఏకలవ్య ఫౌండేషన్‌ …

నేడు నవోదయ ఎంట్రెన్స్‌ పరీక్ష

ఖమ్మం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో గల జవహార్‌ నవోదయ విద్యాలయంలో 2018- 2019 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నట్లు …

సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు

తొలివిడతగా 26 కోట్లు విడుదల దరఖాస్తులకు మే 3 చివరితేదీ భద్రాద్రి కొత్తగూడెం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో మత్స్యకార సొసైటీలను అర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సవిూకృత మత్స్య అభివృద్ధి …