ఖమ్మం

చెక్కుల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి

– భూరికార్డుల ప్రక్షాళన 98శాతం పూర్తి – దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు పథకం – రైతు సంతోషం కోసం కేసీఆర్‌ కృషి – చెక్కుల పంపిణీని …

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

కొత్తగూడెం,మే8(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబంధు పథకంలో భాగంగా ఈ నెల 10వ తేదీనుంచి చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీకి సిద్ధమైంది. ఈ …

అధికారులకు రైతులు సహకరించాలి

ఖమ్మం,మే8(జ‌నం సాక్షి): రైతుల వ్యవసాయ సాగుకు ఎకరానికి రూ.4వేల చొప్పున ఉచితంగా పెట్టుబడిని అందించే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరచనున్న రైతుబంధు పథకం చెక్కుల పంపిణీని ఈనెల …

మందగించిన మిర్చి కొనుగోళ్లు

నిస్పృహలో రైతులు   ఖమ్మం,మే8(జ‌నం సాక్షి): మిర్చిమంటలు చల్లారకపోయినా రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్లు మంద గించాయి. రైతులు ఎక్కడిక్కడే వ్యాపారులకు పంటను తెగనమ్ముకోవడంతో మార్కెట్‌కు పంట రావడం …

రైతు సంక్షేమ ప్రభుత్వం మనది

కెసిఆర్‌ పథకానికి ప్రాచుర్యం తేవాలి: ఎమ్మెల్యే కొత్తగూడెం,మే7(జ‌నం సాక్షి): రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్‌ర్లు అన్నారు. రైతుబంధు …

విద్యుత్‌ ప్రమాదాలకు దూరంగా ఉండాలి

కొత్తగూడెం,మే7(జ‌నం సాక్షి): రైతులు తమకు తెలియన విద్యుత్‌ సమస్యల జోలికి వెళ్లి ప్రాణాల విూదకు తెచ్చుకోవద్దని విద్యుత్‌ అధికారులు సూచించారు. ట్రాన్స్‌ఫారంల వద్దకు వెళ్లడం, ఫజీఉలను ఇష్టం …

పక్కాగా చెక్కులు పంపిణీకి ఏర్పాట్లు

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు భద్రాద్రి కొత్తగూడెం,మే5(జ‌నం సాక్షి ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా  చేపట్టిన రైతుబంధు కార్యక్రమం విజయవంతంగా అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. …

కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంతోనే సమస్యలకు చెక్‌

ఖమ్మంపై ఒత్తిడి తగ్గించే చర్యలు చేపట్టాలని వినతి ఖమ్మం,మే5(జ‌నం సాక్షి): తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు తర్వాత మిరప అధికంగా వచ్చే మార్కెట్‌ ఖమ్మం కావడంతో ఇక్కడికే మిర్చి …

కల్వర్టును పేల్చివేసిన మావోయిస్టులు 

 బంద్‌ పిలుపు నేపథ్యంలో దుశ్చర్య భద్రాచలం,మే4(జ‌నం సాక్షి ): భద్రాచలం –  వెంకటాపురం జాతీయ రహదారిలో చర్ల మండలం సత్యన్నారాయణపురం వద్ద శుక్రవారం తెల్లవారు జామున మావోయిస్టులు …

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం: జెసి

భద్రాద్రి కొత్తగూడెం,మే4(జ‌నం సాక్షి): అకాల వర్షాలకు పలుచోట్ల రబీ ధాన్యం తడిసిపోగా.. మరికొన్ని చోట్ల మామిడితోటలు ద్వంసం అయ్యాయి. పంటనేలరాలింది. అధికారులు పంటనష్టాన్ని  అంచనావేసి పరిహారం అందచేయాలని …