నల్లగొండ

నల్లగొండలో అన్నపూర్ణ క్యాంటీన్

ఐదు రూపాయలకే అద్భుతమైన భోజనం ప్రతి రోజు 500 మందికి నెల ఒక్కింటికీ 3 లక్షల 23 వేల రూపాయలతో ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్న …

ఎస్సై పై దుష్ప్రచారం మానుకోవాలి ఎం ఆర్ పి ఎస్ నాయకులు

తిరుమలగిరి (సాగర్) ఆగస్టు 09, (జనం సాక్షి): నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) ఎస్సై పై దుష్ప్రచారం మానుకోవాలని మండల ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. మంగళవారం మండల …

స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటాలి

త్యాగదనుల అమరత్వాన్ని విషధపరచాలి ఉద్యమ జ్ఞాపకాలను నేటి తరానికి తెలియజెప్పాలి ఇంటింటా జాతీయ జెండాను ఎగరేయాలి మహాత్ముడి చరితను జాతికి అందించాలి -మంత్రి జగదీష్ రెడ్డి_ నల్లగొండలో …

మణుగూరులో ఘనంగా మొహరం వేడుకలు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 09 (జనం సాక్షి): మణుగూరు మండలం శివలింగాపురంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐకమత్యానికి త్యాగానికి ప్రతీకగా పీర్ల పండుగ నిర్వహించడం విశేషం …

గాంధీ సినిమా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా విద్యాశాఖ అధికారి. నల్గొండ బ్యూరో జనం సాక్షి స్వతంత్ర భారత వ జ్రొత్సవ ద్విసప్తాహ కార్యక్రమంలో భాగంగా గాంధీ సినిమాను పాఠశాల విద్యార్థులతో కలిసి చూశారు …

బీసీల కులగణన చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా,ప్రదర్శనలో పాల్గొన్న బీసీ నాయకులు.

..జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ. జనం సాక్షి త్వరలో చేపట్టబోయే కులగణనలో బీసీలను లెక్కించాలని డిమాండ్ చేస్తు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు బీసీ …

ములుగు జిల్లా లోని 5 థియేటర్లో గాంధీ చిత్ర పదర్శన….

మంగళవారం ఉదయం 10 గంటలకు నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన ప్రారంభం….. థియేటర్ల ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య…. ములుగు బ్యూరో,ఆగస్ట్09(జనం సాక్షి):- …

మహాత్మా గాంధీ చలనచిత్రం వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు జిల్లాలోని పాఠశాలల విధ్యార్ధులకు మహాత్మా …

భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తహం వేడుకల ద్వారా

దేశ భక్తి, జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలి :రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి # నల్గొండ పట్టణం లో ఇంటింటికీ జాతీయ పతాకం పంపిణీ ప్రారంభించిన …

జాతి సంపదను ప్రైవేటుకు అప్పగించేందుకే విద్యుత్ సవరణ బిల్లు.

రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు. మిర్యాలగూడ. జనం సాక్షి. విద్యుత్ను ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే కేంద్ర సర్కార్ పార్లమెంటులో విద్యుత్ సవరణ …