నల్లగొండ

జిల్లా కేంద్రం లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం 2కె రన్

పాల్గొన్న నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. రెమా   రాజేశ్వరి,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, నల్గొండ బ్యూరో. జనం సాక్షి. …

జిల్లా కేంద్రం లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం 2కె రన్

పాల్గొన్న నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. రెమా రాజేశ్వరి,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, నల్గొండ బ్యూరో. జనం సాక్షి …

జీవన్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

హత్యాయత్నం ఘటన పై ఆరా మనో నిబ్బరం కోల్పోవద్దని సూచన జనం సాక్షి ఆర్మూర్ రూరల్ ఆగస్టు10:- ఇటీవల హత్యా ప్రయత్నానానికి గురైన పీయూసీ చైర్మన్, ఆర్మూర్ …

*75 వ స్వాతంత్ర మహోత్సవాన్ని పండగల జరుపుకోవాలి!

*ఎమ్మెల్యే సురేందర్ _________ లింగంపేట్ 10 ఆగస్టు (జనంసాక్షి) స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా స్వాతంత్ర దినోత్సవాలు సాదాసీదాగ చేసుకోకుండా స్వాతంత్ర దినోత్సవ మహోత్సవాలను …

నవ్య పైన దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

పాలడుగు ప్రభావతి ఐద్వా నల్గొండ జిల్లా కార్యదర్శి డిమాండ్. నల్గొండ బ్యూరో. జనం సాక్షి నల్లగొండ పట్టణ కేంద్రంలో నాగార్జున కళాశాల విద్యార్థిని నవ్య పైన అత్యంత …

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

సర్పంచ్ ఆకుల సాయిలు బిచ్కుంద ఆగస్టు 10 (జనంసాక్షి) పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పెద్ద దడ్గి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆకుల సాయిలు, ఉపసర్పంచ్ …

75వ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల్లో బాగంగా ఏఐసిసి

పెగడపల్లి  తేది 10(జనం సాక్షి ) పెగడపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల్లో బాగంగా ఏఐసిసి, టిపిసిసి ఆదేశాలమేరకు ధర్మపురి నియోజకవర్గ …

ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి

నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్), ఆగస్టు 10 (జనం సాక్షి) :మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్ అధ్యక్షతన జరిగిన మండల …

జాతీయ పథకాలను పంపిణీ చేసిన సర్పంచ్ ఉప సర్పంచ్

చందంపేట (జనం సాక్షి) ఆగస్టు 10 స్వతంత్ర సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర వజ్రోత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుందని మురుపునూతల …

సామాజిక సేవారంగంలో కురుమేటి నవీన్ కు డాక్టరేట్

మోత్కూరు ఆగస్టు 10 జనంసాక్షి : మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన కురుమేటి నవీన్ తన తల్లిదండ్రులు కీ”శే” కురుమేటి నర్సమ్మ-నర్సింహా ల పేరుతో ఏర్పాటు …