నిజామాబాద్

ప్రజలకు మేలు కోసం అనేక పథకాలు

వాటితో లబ్ది పొందాలన్న మంత్రి పోచారం నిజామాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతోనే సిఎం కెసిఆర్‌ అన్ని వర్గాలకు పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నారని మంత్రి పోచారం …

అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం

అందుకే కెసిఆర్‌ సిఎం కావాలి:షకీల్‌ కామారెడ్డి,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష్యమని, గత అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని బోధన్‌ …

ఈ నెల 28 న ప్రైవేట్ పాఠశాలల బంద్ కు సహకరించాలి

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు జయసింహ గౌడ్ నిజామాబాద్ బ్యూరో,సెప్టెంబర్26(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకుండా కొత్త కొత్త సమస్యలను తెరపైకి తీసుకువచ్చి ప్రైవేటు …

ఐలమ్మకు కవిత నివాళి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 123వ జయంతి సందర్భంగా ఆమెకు గనంగా నివాళి అర్పించారు. నిజామాబాద్‌ పర్యటనలో ఉన్న ఎంపీ కవిత ఈ సందర్భాన్ని …

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం దగ్గి వద్ద బుధవారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లింగంపేట మండలానికి చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగారు. వివాహానికి …

మహిళల అభిప్రాయాల సేకరణ…

నిజామాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):ఇటీవల కురిసిన  వానలతో జిల్లా రైతంగాం ఆనందం వ్యక్తం చేస్తోంది. జిల్లాలో అన్నీ ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ మండలాల్లో వర్షం పడింది. ఖరీఫ్‌ సీజన్‌ గట్టెక్కుతున్న …

ఓట్ల గల్లంతు విషయంలో..  ప్రతిపక్షాలవి కావాలనే  దుష్పచ్రారం

– మహాకూటమి దుష్ట చతుష్టయం – నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచాం – మరోసారి ఆశీర్వదిస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం – నిజామాబాద్‌ ఎంపీ …

సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న అధికార పార్టీలు

      టిఆర్‌ఎస్‌,బిజెపిలను ఓడించాలి: సిపిఎం నిజామాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో కొనసాగుతున్న జవిూందారీ జాగీర్దారీ విధానానికి వ్యతిరేకంగా వెట్టి చాకిరిని నిరసిస్తూ పెద్ద …

దళితులను బహిష్కరించడం సిగ్గు చేటు

కామారెడ్డి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): గాంధారి మండలంలోని చిన్న పోతంగల్‌ గ్రామంలో దళితులు తమ ఆరాధ్య దైవంగా భావించే అంబెడ్కర్‌ విగ్రహాన్ని , ఛత్రపతి శివాజీ విగ్రహం పక్కన స్థాపించారనే నెపంతో …

నిజాంసాగర్‌ నీటి విడుదలతో రైతుల ఆనందం

కామారెడ్డి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నింజాసాగర్‌ ఆయకట్టులో మొత్తం 1.20 లక్షల ఎకరాలలో రైతులు పొలాలను సాగు చేశారు. ఈ పంటల రోణకు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు రైతులు ఆనందం వ్యక్తం …

తాజావార్తలు