నిజామాబాద్

చెక్‌పోస్ట్‌ వద్ద భారీ నగదు పట్టివేత

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజాంసాగర్‌ మండలం నర్సింగరావుపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 18లోల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తి ప్రయాణిస్తుస్తున్న కారును …

పిట్లం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం

నిజామాబాద్‌,(జనంసాక్షి): పిట్లం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఆ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు ఏడు గంటలుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అయితే …

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం …

పీఎస్‌లో యువకుడు అనుమానస్పద మృతి

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులే కొట్టి చంపారంటూ మృతుడి బందువులు పీఎష్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో …

వైసీపీలో భగ్గుమన్న విభేధాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): విజయమ్మ పర్యటనకు ముందే వైసీపీలో విభేధాలు భగ్గుమన్నాయి. వైసీపీకి ముగ్గురు సీనియర్‌ నేతలు రాజీనామా చేశారు. మాజీ జడ్పీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, మోహనఖరెడ్డి …

నిజామాబాద్‌ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): లింగంపేట మండలం నల్లమడుగులో విషజ్వరాలు ప్రబలినాయి. 300 మందికి అస్వస్థతకు గురయ్యారు. అధికారులు మాత్రం పట్టించుకోకుండా లేదు. అధికారుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం …

నవీపేట మండలంలో టీచర్‌ దారుణ హత్య

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని నవీపేట మండలం మిట్టాపల్లి గ్రామంలో నవీన్‌రావు అనే టీచర్‌ ను ఈ రోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. వారం రోజుల క్రితమే …

ప్రైవేట్‌ ఫీజులపై విద్యార్థి సంఘాల ఆందోళన

నిజామాబాద్‌,(జనంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలల్లో అడ్డూ అదుపు లేకుండా పెంచుతున్న ఫీజులను నియంత్రించాలని నిజామాబాద్‌ జిల్లా విద్యాశాఖ కార్యలయం ముందు పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అసలు …

డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు తప్పిన

పెను ప్రమాదం కోరుట్ల (నందిచౌరస్తా): భద్రాచలం నుంచి నిర్మల్‌కు వెళ్తున్న నిర్మల్‌ డిపో ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. శనివారం ఉదయం …

కామారెడ్డి సీఐను అరెస్టు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి  సీఐ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయవాది గోపిపై దాడి ఘటనలో ఇంతకు ముందే సీఐ కృష్ణకు నాన్‌ …