నిజామాబాద్

పోరాడితేనే తెలంగాణ వస్తుంది: పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

నిజామాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ప్రజలు పోరాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమని టీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ …

ఎర్రకుంట చెరువును పరిశీలించిన మంత్రి

నవీపేట గ్రామీణం: మండలంలోని అభంగపట్నం ఎర్రకుంట చెరువు రిజర్వాయర్‌ పనులను మంత్రి సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీపడకుండా పనులు …

తాగునీటి సమస్యకు అధికారుల నిర్లక్ష్యమే అంటు ఆందోళన

నవీపేట: మండల కేంద్రంలోని తడగామ కాలనీలో తాగునీటి సమస్యలకు అధికారుల నిర్లక్ష్యమే కారమంటూ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కాలనీలో ఈరోజు ఇందిరమ్మ కలలు గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన …

ఎండ వేడిమికి మృత్యువాత పడుతున్న జీవులు

నవీపేట: మండలంలోని నాగేపూర్‌ గ్రామ చెరువులో ఎండవేడిమిని తట్టుకోలేక చేపలు మృతువాత పడుతున్నాయి. గత రెండురోజులుగా రెండు క్వింటాళ్ల చేపలు మృతి చెందినట్లు గంగపుత్రుల సంఘం అధ్యక్షుడు …

ఓటు బ్యాంకు రాజకీయాలతోనే పీవీపై చిన్నచూపు

భీమదేవరపల్లి : ఓటు బ్యాంకు రాజకీయ వల్లే భారత మాజీ ప్రధాని పీవీ. నర్సింహారావును సొంత పార్టీనేతలే చిన్న చూపు చూస్తున్నారని బీజేపీ రాష్ట్రం ఉపాధ్యక్షుడు గుజ్జుల …

ఆదినాథస్వామి రథోత్సవంలో చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి

జక్రాన్‌పల్లి : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో నిర్వహించిన ఆదినాథస్వామి రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. నిన్న అర్ధరాత్రి ప్రారంభమైన …

రేపు జరగనున్న తెరాస ఆవిర్భావ సభ ఏర్పాట్లకు అంతరాయం

నిజామాబాద్‌, జనంసాక్షి: ఆర్మూర్‌లో రేపు జరగనున్న తెరాస ఆవిర్భావ సభ ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి ఈదురుగాలులతో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కటౌట్లు కూలిపోయాయి. …

ఇందిరమ్మ కలలు వృథా కానివ్వరాదు: మండవ వెంకటేశ్వరరావు

సిరికొండ, జనంసాక్షి: ఇందిరమ్మ కలల పేరిట ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్టీలను మోసం చేయచూస్తోందని, కలలు వృథా కానివ్వరాదని నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు అన్నారు. …

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన గోవింద్‌ వాంగ్‌మోరే

పిట్లం, జనంసాక్షి: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి గోవింద్‌ వాంగ్‌మోరే ఈ రోజు తనిఖీ చేశారు. ఆసుపత్రి వివరాలను స్థానిక వైద్యాధికారి సత్యపాల్‌ వెంగారెడ్డిని …

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీడీవో శ్రీనివాస్‌

బీర్కూర్‌, జనంసాక్షి: మండలంలోని నస్రుల్లాబాద్‌లో అధికారులు ఇందిరమ్మ కలలు కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని వాటిపై సద్వినియోగం చేసుకోవాలని …