నిజామాబాద్

నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ ఎందుకు పునరుద్దరణకు నోచలేదు

ప్రగతినివేదన సభలో వివరణ ఇచ్చుకోవాలి నిజామాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్దరణకు కట్టుబడి ఉన్నామని ఎంపీ కల్వకుంట్ల కవితతో సహా మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి …

హరితహారంలో జిల్లా ముందంజ

నిజామాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమాన్ని పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు విజయవంతం చేశారు. దీంతో జిల్లాకు ప్రత్యేక ప్రశంస దక్కనుంది. ఇందులో కలెక్టర్‌ కృషి విశేషంగా …

మొక్కల పెంపకం పై విద్యార్థులకు అవగాహన

నిజామాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆర్మూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిన అమృత ఆధ్వర్యంలో పెర్కిట్‌ గ్రామానికి చెందిన మల్లయ్యస్‌ భరత్‌ చంద్ర పాఠశాల విద్యార్థులకు …

ఎన్నికల హావిూలను తుంగలో తొక్కిన కవిత

హావిూలు నెరవేర్చామని చెబితే నమ్మాలా?: సిపిఎం నిజామాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): జిల్లా ప్రజానీకానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూలను మరిచి ఏదో చేసినట్టుగా జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత,జిల్లా …

ఆదర్శ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

ర్యాలీగా డిఇవోకు వినతిపత్రం సమర్పణ నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీఎంటీఏటీఎస్‌ జిల్లాధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌ డిమాండు చేశారు. గురువారం పీఆర్‌టీయూటీఎస్‌ సహకారంతో …

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌ సిద్ధం

– ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు దుష్పచ్రారం చేస్తే లీగల్‌గా ముందుకెళ్తాం – కనీవినీ ఎరగని రీతిలో ప్రగతి నివేదన సభ – ప్రజలు, తెరాస కార్యకర్తలు భారీ …

సర్వేల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం : డిసిసి

నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ప్రగతి నివేదన సభ పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు సిఎం కెసిఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. దీంతో ఎలాంటి …

వర్షాలకు చెరువుల్లో చేరుతున్న నీరు

పెరిగిన భూగర్భ జలమట్టాలు నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ఎస్సారెస్పీ జళకళను సంతరించుకుంది. అలాగే వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటులు నిండాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ …

పెన్షన్‌ మాకెందుకు రద్దు?

నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): సీపీఎస్‌ పింఛను విధానాన్ని రద్దుచేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి జాక్టో డిమాండ్‌ చేసింది. పెన్షన్‌ లేకుండా …

గణెశ్‌ మండపాలకు అనుమతులు తప్పనిసరి

నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జిల్లాలో వినయాకమండపాలకు అనుమతులు తప్పనిసరని ఎస్పీ అన్నారు. అనుమతి లేకుండా మండపాలను ఏర్పాటుచేస్తే తొలగిస్తామని అన్నారు. వినాయక శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను సీసీ కెమెరాలు, …

తాజావార్తలు