నిజామాబాద్

పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

నిజామాబాద్‌: బాల్కొండ స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆర్మూర్‌ డీఎస్పీ నరసింహ ఈ రోజు తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లోని రికార్డ్‌లను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల జరిగిన నేరాలను …

శ్రీరాంసాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం

నిజామాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 14క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం …

విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా

నిజామాబాద్‌:బాల్కొండలో ఈ రోజు విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాల్కొండలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఈ రోజు కార్మికులు ఆందోళన చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి …

అత్తింటివారిపై గొడ్డలితో దాడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండ మండలం చిన్నవల్లూరులో ఓ అల్లుడు అత్తింటి వారిపై గొడ్డలితో దాడిచేశారు. ఈ దాడిలో అత్త మృతి చెందగా మరదలి పరిస్థితి విషమంగా ఉంది.అనంతరం …

జిల్లా కేంద్రంలో భారీ వర్షం

నిజామాబాద్‌: జిల్లా కేంద్రంలో ఈ రోజు తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన గౌతంనగర్‌, చంద్రశేఖర్‌ కాలనీ, రాజీవ్‌నగర్‌ నీటమునిగాయి ఇళ్లలోకి నీరు చేరింది.

ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున్న ఉద్యమం: వీరయ్య

నిజామాబాద్‌: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌, వీరయ్య నిజామాబాద్‌లో వెల్లడించారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతోంటే …

వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ నాయకులు

నిజామాబాద్‌: మండలంలో భారీగా కురిసిన వర్సాలకు దెబ్బతిన్న పంటలను నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ నర్సారెడ్డి పరిశీలించారు. బాధితులకు నష్ట పరిహారం అందేలా కృషి …

మంద కల్లు నిషేధించాలంటూఊ టీఆర్‌ఎస్‌ ధర్నా

నిజామాబాద్‌: మంద కల్లుపై టీఆర్‌ఎస్‌ యుద్దం ప్రకటించింది. మందుకల్లు అమ్మకాన్ని నిషేధించాలంటూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టారు. మందుల్లు దుష్ప్రభావం వల్ల మనషుల …

కామరెడ్డిలో ప్రజాపోరుయాత్ర

నిజామాబాద్‌: కామారెడ్డిలో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్రలో నారాయణ మాట్లాడుతూ జాతీయస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చినమాట నిలబెట్టుకోనందుకు బంగాళఖాతంలో కలవటం కాయమన్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో చేరుతున్న నీరు

నిజామాబాద్‌: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో నీటి మట్టం 1063.20 అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 4వేల క్యూసెక్కుల …