నిజామాబాద్

వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ నాయకులు

నిజామాబాద్‌: మండలంలో భారీగా కురిసిన వర్సాలకు దెబ్బతిన్న పంటలను నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ నర్సారెడ్డి పరిశీలించారు. బాధితులకు నష్ట పరిహారం అందేలా కృషి …

మంద కల్లు నిషేధించాలంటూఊ టీఆర్‌ఎస్‌ ధర్నా

నిజామాబాద్‌: మంద కల్లుపై టీఆర్‌ఎస్‌ యుద్దం ప్రకటించింది. మందుకల్లు అమ్మకాన్ని నిషేధించాలంటూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టారు. మందుల్లు దుష్ప్రభావం వల్ల మనషుల …

కామరెడ్డిలో ప్రజాపోరుయాత్ర

నిజామాబాద్‌: కామారెడ్డిలో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్రలో నారాయణ మాట్లాడుతూ జాతీయస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చినమాట నిలబెట్టుకోనందుకు బంగాళఖాతంలో కలవటం కాయమన్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో చేరుతున్న నీరు

నిజామాబాద్‌: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో నీటి మట్టం 1063.20 అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 4వేల క్యూసెక్కుల …

రెండు రోజుక్రింద గల్లంతైన మత్స్యకారుడి శవం లభ్యం

నిజామాబాద్‌: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో రెండు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు మారుతి(26) శవమై తేలాడు. పోస్టమార్టం కోసం బాల్కొండకు ఆసుపత్రికి …

సుర్బిర్యాల్‌ గ్రామంలో శ్రమధానం

నిజామాబాద్‌: ఆర్మూర్‌ మండలంలోని సుర్బిర్యాల్‌ గ్రామంలో ట్రాక్టర్‌ డ్రైవర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు తొలగించారు. ప్రమాద స్థలాల వద్ద ప్రమాద …

మద్దూరు మండలంలో గ్రామ సభలు

నిజామాబాద్‌: మద్దూరు మండలంలోని అండేకేలూర్‌,చిన్నశక్కర్‌దా,బోజేగాం, తడి ఇప్పర్‌దా,రూసేగాం,లుంబూర్‌ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఎంపీడీఓ, అంగన్‌వాడి వైద్యసిబ్బంది గ్రామ కార్యదర్శులు పారిశుద్యం, తాగునీటి సమస్యలపై గ్రామస్తులను అడిగి …

హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల సభకు వెళ్తున్నవారి అరెస్ట్‌

నిజామాబాద్‌: బిక్కనూరు మండలంలోని జంగంపెల్లి వద్ద వికలాంగులను అరెస్ట్‌ చేశారు. వీరు హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల మహాసభకు వెళ్తున్నారు. ఇందులో వికలాంగుల సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు …

వూరపండగా సందడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలోని రావుట్ల గ్రామంలో సోమవారం గ్రామస్థులు వూరపండగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవతల నూతన విగ్రహాలను ప్రతిష్ఠించి పూజ నిర్వహించారు. దేవతల ముందు బలి …

వికలాంగ ధృవికరణ పత్రాలకోసం పరిక్షలు చేయించుకున్న 550మంది

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలో ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహించిన సదరం శిభిరం విజయవంతం అయింది. సిరికొండ, దర్పల్లి మండలాలకు చెందిన వికలాంగులు తమ ధృవికరణ పత్రాల కోసం పరిక్షలు …

తాజావార్తలు