నిజామాబాద్

వృద్ధుల సంక్షేమం కోసం కృషి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 : ఆఫీసర్స్‌ క్లబ్‌లో ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు వైద్య ఆరోగ్య కాంపును ప్రారంభించి ఏర్పాటు చేసిన సమావేశంలో …

ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 9 నియోజక వర్గాలలోని బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి ప్రస్తుత ఓటరు జాబితాలను పరిశీలించారని, …

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అరెస్ట్‌

నిజామాబాద్‌: హైదరాబాద్‌ వస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును పోలీసులు కామారెడ్డి లో అరెస్టు చేశారు. ఈ రోజ గవర్నర్‌, డీజీపీ, హోంమంత్రులను కలిసేందుకు హైదరాబాద్‌ వస్తున్న  ఎమ్మెల్యేను …

ఇందూరులో ‘ మార్చ్‌’ సన్నాహక కవాతు

నిజామాబాద్‌: సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు సన్నాహక కవాతు ఈ రోజు ఇందూరు నగరంలో జరిగింది. నెహ్రూెపార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అమరవీరుల …

అంతర పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభం

  నాగిరెడ్డీపేట మండలంలొని అత్మకూరు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినఅంతర్‌ పాఠశాలల క్రీడోత్సవాలను శుక్రవారం డిప్యూటి డీఈఓ సాంబశివరావు ప్రారంభించారు. జాతీయ జేండాను ఎగురవేసి విద్యార్థుల నుంచి …

విద్యుత్‌ కోతలకు నిరసనగా రాస్తారోకో-4కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలోని బోధన్‌-హైదరాబాద్‌ రోడ్డుపై విద్యుత్‌ కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకో చేపట్టారు. విద్యుత్‌ సిబ్బంది స్పందించకపోవటంతో 4గంటలపాటు రాస్తారోకో చేపట్టారు. దీంతో 4మీటర్ల మేర …

15తులాల బంగారం 78వేల నగదు అపహరణ

నిజామాబాద్‌: జిల్లాకేంద్రంలోని వినయక్‌నగర్‌లో ఓ ఇంట్లోకి నిన్న రాత్రి దొంగలు ప్రవేశించి కుటుంబ సభ్యులను కట్టేసి 15తులాల బంగారం, రూ.78వేల నగదును దోచుకెళ్లారు. పోలీసులు క్లూస్‌టీంతో రంగంలోకి …

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో 1074.60అడుగుల నీటి నిల్వ

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగెవ ప్రాంతం నుంచి 996 క్యూసెక్కుల వరద నేఈరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్‌ మట్టం నిలకడగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి …

బాల్కొండలో బంద్‌

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్‌ ధరకు, గ్యాస్‌ నియంత్రణలపై బాల్కొండలో టీడీపీ, బీజేపీ, వైకాపా ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు.

మరదలిని చంపి ఆత్మహత్య చేసుకున్న బావ

నిజామాబాద్‌: డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే లత (30) అనే మహిళను ఆమె బావ సంగెం గంగాధర్‌ గొంతు నలిమి హత్య …