నిజామాబాద్

ప్రారంభమైన ఎంసెట్‌ కౌన్సిల్‌

నిజామాబాద్‌: తెలంగాణ విశ్వ విద్యాలయంలో కౌన్సిలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9గం| నుంచి 5గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ, బీసీ,ఓసీ అభ్యర్థులకు మాత్రమే తెలంగాణ విశ్వ …

సతిని గొంతు నులిమి హత్యచేసిన పతి

నిజామాబాద్‌: కామారెడ్డిలోని ఇందిరానగర్‌ కాలనీలో పట్టు భాగ్య(25)ను ఆమె భర్త రాజేశ్వరయ్య ఆలియాస్‌ రాజు హత్య చేశాడు. బీవిపేటకు చెందిన భాగ్య మొదటి భర్తకు విడాకులిచ్చి హైదరాబాద్‌లోని …

విద్యుత్‌ కోతకు నిరసనగా రైతుల రాస్తారోకో

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బోధన్‌ హైదరాబాద్‌ రోడ్డుపై శుక్రవారం మండలానికి చెందిన రైతులు విద్యుత్తు కోతలకు నిరసనగా రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. నిరంతరాయంగా ఏడుగంటలపాటు …

వైకాపా కార్యాలయాల ప్రారంభం

బాల్కొండ: మండలంలోని నాగాపూర్‌, ఎల్కటూర్‌లలో ఈ రోజు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. రెండు గ్రామాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం …

రైతు రుణ మేళాల నిర్వహణ

బాల్కొండ: బాల్కొండ మండలం సోన్‌పేట, దూదిగాం, చాకిరాల గ్రామాల్లో ఈరోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణ మేళా కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకుల నుంచి ఇంతవరకు పంటరుణాలు …

ఆసుపత్రిలో చిన్నారి మృతి

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తం …

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

నిజామాబాద్‌: ఈతని వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. దేవునిపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈత కొడదామని చెరువుకు వెళ్లి చెరువులో కూరుకు పోయారు. సమాచారం తెలుసుకున్న …

బకాయిలు చెల్లించాలని వ్యాపారి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌: స్థానిక ఇరిగేషన్‌ ఈఈ కార్యాలయంలో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ప్రకాష్‌ అనే జిరాక్స్‌ సెంటర్‌ యజమానికి నీటి పారుదలశాఖ అధికారులు 4.25 …

బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో ఆకట్టుకున్న బుర్రకథ

బాన్సువాడ: బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా రామాయణ గాధను బుర్రకధ రూపంలో తితిదే కళాకారులు వినిపించారు. ఉదయం రుద్ర హోమం, మధ్యాహ్నం …

బోర్లం గ్రామాన్ని సందర్శించిన ప్రత్యేకధికారి

బాస్సువాడ: మండలంలో బోర్లం గ్రామాన్ని మండల ప్రత్యేకాధికారి వెంకటేశం సోమవారం సందర్శించి పలు సూచనలు చేశారు. గ్రామంలోని మురికి కాలువలను. పాఠశాలలను, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, ఎస్సీ …

తాజావార్తలు