నిజామాబాద్

రైతు రుణ మేళాల నిర్వహణ

బాల్కొండ: బాల్కొండ మండలం సోన్‌పేట, దూదిగాం, చాకిరాల గ్రామాల్లో ఈరోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణ మేళా కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకుల నుంచి ఇంతవరకు పంటరుణాలు …

ఆసుపత్రిలో చిన్నారి మృతి

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తం …

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

నిజామాబాద్‌: ఈతని వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. దేవునిపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈత కొడదామని చెరువుకు వెళ్లి చెరువులో కూరుకు పోయారు. సమాచారం తెలుసుకున్న …

బకాయిలు చెల్లించాలని వ్యాపారి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌: స్థానిక ఇరిగేషన్‌ ఈఈ కార్యాలయంలో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ప్రకాష్‌ అనే జిరాక్స్‌ సెంటర్‌ యజమానికి నీటి పారుదలశాఖ అధికారులు 4.25 …

బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో ఆకట్టుకున్న బుర్రకథ

బాన్సువాడ: బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా రామాయణ గాధను బుర్రకధ రూపంలో తితిదే కళాకారులు వినిపించారు. ఉదయం రుద్ర హోమం, మధ్యాహ్నం …

బోర్లం గ్రామాన్ని సందర్శించిన ప్రత్యేకధికారి

బాస్సువాడ: మండలంలో బోర్లం గ్రామాన్ని మండల ప్రత్యేకాధికారి వెంకటేశం సోమవారం సందర్శించి పలు సూచనలు చేశారు. గ్రామంలోని మురికి కాలువలను. పాఠశాలలను, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, ఎస్సీ …

కనీస వేతనం అమలు కోసం గ్రామ సేవకుల ధర్నా

దేవునిపల్లి: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి మండలంలోని గ్రామ సేవకులు తాశీల్దార్‌ కార్యలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఇది జరిగింది. గ్రామ సేవకులకు …

బస్సు, లారీ ఢీకోని 15 మంది గాయాలు

నిజామాబాద్‌: మండల కేంద్రంలోని జాతీమ రహదారి పై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న లారీఅదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. …

తాగునీటి కోసం గ్రామస్థుల ఆందోళన

దేవునిపల్లి: కామారెడ్డి మండలం దేవుని పల్లిలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు శనివారం ఉదయం గ్రామస్థులు ఎల్లారెడ్డి రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా …

వృద్ధుడి సజీవదహనం

నిజామాబాద్‌: కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామంలో ఈరోజు రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో లక్ష్మయ్య అనే వృద్ధుడు సజీవదాహనమయ్యాడు. లక్ష్మయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విద్యుదాఘాతం సంభవించి గుడిసె …