నిజామాబాద్

డిజీల్‌ ధరలు తగ్గించాలని నిరసన

నవీపేట: డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నవీపేటలో నిరసన చేశారు. నాయకులు రహదారిపై లారీకి తాడు కట్టి లాగుతూ నిరసన …

రైలు కింద పడి వ్యక్తి మృతి

నవీపేట: నవీపేట మండలంలోని పాగేపూర్‌ గ్రామ సమీపంలో శనివారం తెల్లవారు జామున రైలుకిందపడి దేవయ్య(33) మృతి చెందాడు. గ్యాంగ్‌మెన్‌ గంగారం వద్ద సహాయకుడిగా పని చేస్తున్నాడు. దేవయ్య …

ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా

నిజామాబాద్‌: దోమకొండ మండలం అంబారిపేట వద్ద ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈఘటనలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పలువురిని బస్సు నుంచి స్థానికులు రక్షించారు. …

టీడీపీ, కాంగ్రెస్‌లే తెలంగాణకు అడ్డు

రానున్న ఉద్యమానికి విద్యార్థులే కీలకం టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): కాంగ్రెస్‌2008 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని …

సాగర్‌ ఆయకట్టు.. ప్రశ్నర్థకం?

స్పందించని ప్రజా ప్రతినిధులు, ఆందోళనలో రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా నిజాంసాగర్‌ రైతులు దిగులుతో క్రుంగి పోతున్నారు. వర్షాకాలం ప్రారంభమై ఎన్నో రోజులు గడిచిన ప్రాజెక్టులో నీరు …

భారీ వర్షాలతో పరవళ్లుతొక్కుతున్న పోచారం ప్రాజెక్ట్‌

నిజామాబాద్‌: నాగిరెడ్డి మండలంలోని పోచారం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టంతో పరవళ్లుతొక్కుతుంది. 20.6 అడుగులతో 1.82 టీఎంసీల నీరు ప్రాజుక్ట్‌లో నిల్వ ఉంది. అదనపు నీరు పొంగిపోర్లుతుంది. ప్రాజెక్ట్‌ …

60వేల నగదు-10తులాల బంగారం అపహరించిన దొంగలు

నిజామాబాద్‌: సిరికొండ మండలంలోని వొన్నాజీపేటలో మంగళవారం మిద్దెల బీరయ్య, మిద్దెల సత్యనారాయణ నివాసాల్లో దొంగలు పడి 60వేల నగదు, 10తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు …

రౖల్వేస్టేషన్‌ తనిఖీ చేసిన డీఆర్‌ఎం

నిజామాబాద్‌:(బోధన్‌) రైల్వేష్టేషన్‌ను ఈ రోజు రైల్వే డీఆర్‌ఎం రాకేష్‌ ఆరుణ్‌ తనిఖీ చేశారు. స్టేషన్‌లోని సిగ్నలింగ్‌ వ్యవస్థ మౌలిక వసతులపై స్టేషన్‌ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. బోదన్‌-నిజామాబాద్‌ …

జెన్నుపల్లి మాటు కాలువ అభివృద్ది పనులను పరిశీలించిన మంత్రి సదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌: నవీన్‌పేట మండలంలోని సిరన్‌పల్లి గ్రామ సమీపంంలోని జెన్నుపల్లి మాటు కాలువ అభివృద్ది పనులను మంత్రి సదర్శన్‌రెడ్డి పరిశీలించారు.

బసవన్నపల్లిలో భూతగాదాలతో ఇద్దరు మృతి

నిజామాబాద్‌: తాడ్వయి మండలంలోని బసవన్నపల్లి గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన భూతగాదాలతో ఇద్దరు మృతి చెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొల్ల సాయిలు(18) ఈగనారాయణ(70)లు మృతి చెందారు. …