మహబూబ్ నగర్

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

మహబూబ్‌నగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు కోరారు. పప్పుశనగ, మిర్చి తదితర పంటలు సాగుచేసిన రైతులు వర్షానికి …

చివరి విడత ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు

పూర్తయిన ఎన్నికల ప్రచారం మహబూబ్‌నగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఈనెల 30న నాలుగు జిల్లాల పరిధిలో 24 మండలాల్లోని 483 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రాచరం చివరి రోజు కావడంతో సోమవారం …

కోడలిని కిరాతకంగా హత్యచేసిన మామ

మహబూబ్‌నగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా మండలంలోని ముడుమాల్‌ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. స్వయనా కొడలిని రోకలి బండతో కొట్టి మామ హత్య చేశాడు. …

అత్తింటి వేధింపులకు నవవధువు ఆత్మహత్య

వరకట్న వేధింపులపై పోలీసులు కేసునమోదు యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): అత్తింటి వేధింపులకు నవవధువు బలైంది. కాళ్ల పారాణి ఆరకముందే ఆత్మహత్యకుపాల్పడింది. పెళ్లి చేసుకుని గంపెడాశతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ యువతి …

సింగోటంలో వైభవంగా రథోత్సవం

నాగర్‌ కర్నూలు,జనవరి19(జ‌నంసాక్షి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి బ్ర¬్మత్సవాల్లో ఘనంగా ముగిసాయి. ఇందులో భాగంగా శుక్రవరాం సాయంత్రం రథోత్సవం …

సర్పంచ్‌గా ఎమ్మెల్యే కూతురు

ఏకగ్రీవంగా ఎన్నికైన సంగీత మహబూబ్‌నగర్‌,జనవరి14(జ‌నంసాక్షి): కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ కూతురు సీఎల్‌ సంగీతశ్రీనివాస్‌ యాదవ్‌ వెల్జాల్‌ సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. తలకొండపల్లి మండలం వెల్జాల్‌ సర్పంచ్‌ స్థానాన్ని …

దుప్పిమాంసం స్వాధీనం

        ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు మహబూబ్‌నగర్‌,జనవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో బల్మూరు మండలంలో సమాచారం మేరకు ఓ ఇంటిపై దాడి చేసి దుప్పిమాంసను స్వాధీనం …

నకిలీ వేరుశనగ విత్తనాలతో నష్టం

మహబూబాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి):  అనుమతి లేకుండా విడి విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని  రైతులు డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా చూడాలన్నారు. రబీలో …

డీసీఎం, బైక్‌ ఢీ: ఇద్దరు మృతి

ఒకే జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌ …

లోక్‌సభలోనూ టిఆర్‌ఎస్‌దే విజయం:ఎంపి

మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో 16సీట్లు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం ఖాయమని  ఎంపి జితేదంర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్‌ ఎన్‌ఇనకల్లోనూ …