మహబూబ్ నగర్

అటవీభూముల్లో మొక్కల పెంపకం

అడవులను నరికితే కఠిన చర్యలు హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలి యాదాద్రి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): అటవీ భూముల్లో మొక్కల పెంపకానికి ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. …

కెటిఆర్‌ పిలుపును స్వాగతిస్తున్నాం

ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాల్సిందే: సునీత యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి …

ప్రజల ఆరోగ్యంపై కెసిఆర్‌ ప్రత్యేకశ్రద్ద

అందుకే హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీ మాజీమంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక వ్రద్ద పెట్టిందని, అందుకే హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తోందని …

ఫర్నీచర్‌ షాపులో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని వన్‌ టౌన్‌ చౌరస్తా వద్ద ఉన్న కేకే ఫర్నీచర్‌ దుకాణంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం వల్ల దుకాణంలో ఉన్న ఫర్నీచర్‌ …

ఉపాధి కూలీలకు తప్పనిసరిగా పనులు

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):రైతులు, గ్రామ అవసరాల ప్రకారం జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకంలో పనులను చేపట్టి కూలీలకు వంద రోజుల పని దినాలను కల్పించాలని రాష్ట్ర గ్రావిూణాభివృద్ధి శాఖ …

కారును ఢీకొన్న ఆయిల్‌ ట్యాంకర్‌: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై మన్సూర్‌ దాబా …

మోత్కూరులో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): మోత్కూరు పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డిసిపి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. సరైన పత్రాలు లేని 50 బైక్‌ లు, 6 ఆటోలు, …

చైతన్యంతోనే కుష్టు నివారణ

నాగర్‌కర్నూలు,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): ప్రజలకు అవగాహన కల్పించడంతోనే కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మించొచ్చని జిల్లా కుష్ఠు నివారణ అధికారి అన్నారు. సమాజాన్ని చైతన్యం చేసే శక్తి విద్యార్థుల చేతుల్లో ఉందన్నారు. …

ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): ప్రభుత్వం తక్షణమే ఎస్సీ మిగులు పోస్టులు (బ్యాక్‌లాగ్‌) పోస్టులను భర్తీ చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నర్సింహయ్య డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు …

అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఓట్లేయించాయి

కెసిఆర్‌ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది గ్రామాలను అభివృద్ది చేసుకోవాలన్నదే లక్ష్యం: ఎమ్మెల్యే మహబూబాబాద్‌,జనవరి31(జ‌నంసాక్షి): కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే గ్రామాల్లో …