మహబూబ్ నగర్

చురుకుగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు

బాలాలయంలోనే బ్ర¬్మత్సవాల వేడుకలు యాదాద్రి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  ఓ వైపు యాదాద్రి విస్తరణ,పునరుద్దరణ పనులు చురకుగా సాగుతున్న వేళ స్వామివారి బ్ర¬్మత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు సిఎం …

బాలికల విద్యకు భరోసా

కస్తూర్బాల్లో ఇంటర్‌ వరకు స్థాయి పెంపు గ్రావిూణ ప్రాంత విద్యార్థినులకు వరం నెరవేరుతున్న సీఎం కెసిఆర్‌ హావిూ గజ్వేల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వంద శాతం ఫలితాలు సాధిస్తూ బాలికల విద్యకు …

బడి ఎగ్గొట్టే టీచర్లపై వేటేస్తాం: డిఇవో 

నాగర్‌కర్నూలు,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, విధులకు డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులపై వేటు వేయడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి హెచ్చరించారు. ఇటీవల ఆయన పలు పాఠశాలలను ఆకస్మిక …

గ్రావిూణ ప్రాంతాల అభివృద్దికి కృషి

యాద్రాద్రి భువనగిరి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ, సబ్సిడీపై వ్యవసాయ …

బాలికపై లైంగిక వేధింపులు: వార్డెన్‌పై కేసునమోదు

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఆనంద నిలయం హాస్టల్‌ లో 9 వ తరగతి విద్యార్థిని పట్ల హాస్టల్‌ వార్డన్‌ అసభ్యకర ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకకు  అశ్లీల చిత్రాలు …

సేవాలాల్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  సేవాలాల్‌  280 జయంతి సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో సాధువులతో కలసి లంబాడీలు  భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే  శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు. …

భువనగిరిలో సేవాలాల్‌ జయంతి వేడుకలు

యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  భువనగిరిలోని తెలంగాణప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం  వద్ద లాంబడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 280 …

పాతగుట్ట బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  యాదాద్రి శ్రీపంచరూప లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ అలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నేటి నుండి బ్ర¬్మత్సవాలు  ప్రారంభమయ్యాయి…నేటి నుండి …

గ్రామాలను అబివృద్దిలో ముందుంచాలి: ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి15(ఆర్‌ఎన్‌ఎ): గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్పంచ్‌లు కృషి చేయాలని, అందుకు తనవంతుగా కృషి చేస్తానని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‌ పథకాలతో సర్‌ంచ్‌లు గ్రామాల్లో …

ఉగ్రదాడి వెనక పాక్‌ కుట్రలు

గట్టిగా తిప్పికొట్టాల్సిందే: ఆచారి మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కాశ్మీర్‌లో ఉగ్రదాడితో పాక్‌ కుట్రలు మరోమారు బట్టబయలు అయ్యాయని బిజెపి రాష్ట్రకార్యదర్శి ఆచారి అన్నారు. ఇంతటి ఘాతుకానికి తెగింయచిన పాక్‌కు గట్టి …