మహబూబ్ నగర్

లారీ, జీపు ఢీ : ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ : లారీ, జీపు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని మక్తల్‌ మండలం బొందలకుంటలో లారీ, జీపు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు …

మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

మహబూబ్‌నర్‌ :జిల్లాలో జరుగుతున్న చంద్రబాబునాయుడు పాదయాత్రను అడ్డుకోడానికి చిన్న చింతకుంటకు చేరుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను బుధవారం ఉదయం పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసులతో కార్యకర్తలు …

ఏసీబీ దాడులు

మహబూబ్‌నగర్‌ : స్థానిక ఆంధ్రప్రదేశ్‌ విద్య అధికారులు దాడులు సంక్షేమ మౌలిక సదుపాయాల కల్వనా సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు గద్వాల డివిజన్‌ పరిధిలో …

ఏసీబీ దాడులు

మహబూబ్‌నగర్‌: స్థానిక ఆంధ్రప్రదేశ్‌ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గద్వాల డివిజన్‌ పరిధిలో పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని షాద్‌నగర్‌ మండలం బూర్గులలో ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

గద్వాల, మక్తల్‌లో నేడు చంద్రబాబు పాదయాత్ర

మహబుబ్‌నగర్‌: వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబునాయుడు నేడు గద్వాల, మక్తల్‌ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ధరూర్‌ మండలంలోని చిన్నపాడు చౌరస్తా -ఎంలోన్‌పల్లిక్రాస్‌ నుంచి యాత్ర ప్రారంభమై రేవులపల్లిక్రాస్‌, …

చంద్రబాబును పరామర్శించిన సినినటుడు మురళిమోహన్‌

గద్వాల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో సినినటుడు మురళిమోహన్‌ ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ …

చంద్రబాబును పరామర్శించిన సీనియర్‌ నేత సమరసింహరెడ్డి

గద్వాల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాల్‌కు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత సమరసింహరెడ్డి ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి …

టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం:చంద్రబాబు

  మహబూబ్‌నగర్‌: తమ హయాంలో ప్రతి ఏటా ఉపాద్యాయ నియామకాలు ఏటా నిర్వహించామని టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. …

జేఏసీ చైర్మన్‌ కోదండరాం విడుదల

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, జేఏసీ నేతలు స్వామిగౌడ్‌లను కొత్తకోట పోలీసులు సోంత పూచికత్తుపై విడుదల చేశారు. చంద్రబాబు. పాయాత్రను అడ్డుకునేందుకు యత్నించిన వీరిని …

తాజావార్తలు