మహబూబ్ నగర్
భాజపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహబూబ్నగర్: హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా మహబూబ్నగర్లో భాజపా బంద్కు పిలుపునిచ్చింది. బంద్లో పాల్గొన్న భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్నగర్ డీసీఎంఎస్ ఎన్నికల వాయిదా
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ డీసీఎంఎస్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో డీసీఎంఎస్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు అధికారులు తెలిపారు.
విగ్రహం ధ్వంసంపై కేసుల నమోదు
మహబూబ్నగర్ : విగ్రహం ధ్వంస్వం ఘటనలో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని హైదరాబాద్ రెేంజ్ డీఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.
తాజావార్తలు
- వినోదం పేరిట జిఎస్టీకి ఎగనామం
- కన్నతల్లితో సమానం ఇందిరమ్మ ఇల్లు
- ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోతెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..
- ఎందరో త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం
- జర్నలిస్ట్ కూరకుల గోపి మృతి పట్ల మంత్రి పొంగులేటి దిగ్భ్రాంతి
- రామంతపూర్లో రోడ్డు ప్రమాదం.. ట్రక్ ఢీకొట్టడంతో వాహనాలు ధ్వంసం
- తప్పును తప్పించుకోవడానికి రాజీనామా
- తప్పును తప్పించుకోవడానికి రాజీనామా..
- గంభీరావుపేట మండల నూతన ఎస్సైగా సిహెచ్ శ్రీకాంత్…
- మార్గదర్శకాలు లేకుండానే జీతాల్లో కోత అన్యాయం: డీ.టీ.ఎఫ్
- మరిన్ని వార్తలు




