మెదక్
తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు
సిద్దిపేట: తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు 1000 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ వారాన్ని ఉద్యోగ, ఉపాధాయులు, లెక్చరర్లు దీక్షలో పాల్గొన్నారు.
సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం
మెదక్: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోచారంలోని సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసినడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
కొండపాక: కుకునూర్పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
తాజావార్తలు
- న్యాయం చేయండి సార్
- తెలంగాణ రాష్ట్ర మైనార్టీ మంత్రి అజారుద్దీన్ ను కలిసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
- రైతుబంధు పాత బకాయిలు పూర్తిగా చెల్లించాలి
- చిన్న వయసులో నే ఆగిన గుండె…
- భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి
- నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తా
- ప్రజలే నా భద్రత… గన్మెన్లు వద్దు
- జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుంది
- అక్రమ గుడుంబా (ఐడీ లిక్కర్) రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకున్న ఆత్మకూర్ పోలీసులు……
- ఇప్ప పహాడ్ గ్రామంలో విషాదం…
- మరిన్ని వార్తలు




