రంగారెడ్డి

పరిసరాల పరిశుభ్రత పై కట్కూర్ లో కళాజాత

బచ్చన్నపేట అక్టోబర్ 22 (జనం సాక్షి) మండలంలోని కటుకూరు గ్రామంలో శనివారం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై కళాజాత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య …

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

కుల్కచర్ల, 22(జనం సాక్షి): కుల్కచర్ల మండల పరిధిలోని గోరిగడ్డ తాండ గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ నాయకులు సామూహికంగా సర్పంచ్ కేతావత్ నీలబాబు, ఎంపీటీసీ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో తెలంగాణ …

కుడికిల గ్రామంలో పలువురు యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరిక

కొల్లాపూర్ (జనం సాక్షి) అక్టోబర్ 22 కొల్లాపూర్ మండల పరిధిలోని కొడుకుల గ్రామంలో టీఆర్ఎస్ అభివృద్ధి ని చూసి పలువురు కుడికిల గ్రామానికి చెందిన పలువురు యువకులు …

కొండమల్లేపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దూదిపాల రేఖా రెడ్డి

కొండమల్లేపల్లి అక్టోబర్ 22 (జనం సాక్షి) : మండల కేంద్రంలోని శనివారం కొండమల్లేపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దూదిపాల …

పోలీసు అమరవీరులకు ఘన నివాళులు…

            ఎస్సై రమేష్ బాబు, తిరుపతి ఆధ్వర్యంలో కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున మండల …

ఘనంగా దండారి ఉత్సవాలు నిర్వహించిన గ్రామస్తులు.

అధికారులు ప్రజాప్రతినిధులు. జనం సాక్షి నార్నూర్. దీపావళి పండుగ సందర్భంగా ఏత్మాసూర్ దేవునికి పూజలు దండారి ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా …

15 క్వింటాళ్ల నల్లబెల్లం,1 క్వింటాలు పట్టిక స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్ బాబు కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున విశ్వసనీయ సమాచారం మేరకు కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామ …

రాజీవ్ గాంధీ స్టేడియం అభివృద్ధి పనులకు 4.5 కోట్ల నిధులకు ప్రతిపాదనలు

బ్యాడ్మింటన్ పోటీలను సందర్శించిన డి.ఎస్.డి.ఓ మక్బూల్ అహ్మద్ మిర్యాలగూడ, జనం సాక్షి మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ లో గల రాజీవ్ గాంధీ స్టేడియం అభివృద్ధి పనులకు …

ప్రభాకర్ రెడ్డి గెలుపుతో మునుగోడు అభివృద్ధి

*మేడి చంద్ర స్వామి మునుగోడు అక్టోబర్21(జనం సాక్షి):మునుగోడు ఉప ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని మాదిగ …

పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలు స్మరించుకోవాలి..

కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి /పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలు ఎప్పటికీ స్మరించుకోవాలని కేసముద్రం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోగిల తిరుపతి అన్నారు.శుక్రవారం రోజున …