వరంగల్

కాలనీ సమస్యలు తీరడంలేదు

పన్నుల వసూళ్లపైనే అధికారు శ్రద్ద మండిపడుతున్న సామాన్యులు వరంగల్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): వరంగల్‌ నగరం సుందరీకరణ అలోచన ఎలా ఉన్నా పలు కాలనీల్లో సమస్యలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కాలనీలో …

మేడారం చినజాతరలో భక్తుల సందడి

జయశంకర్‌ భూపాలపల్లి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  తాడ్వాయి మండలంలోని మేడారానికి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్నజాతరకు మరో నాలుగు రోజుల గడువు ఉండగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు …

టెన్త్‌ విద్యార్థుల సన్నద్దతకు కృషి

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): విద్యార్థుల భవితకు పదో తరగతి నాందిగా నిలుస్తుంది. దీంతో అధికారులు ఇప్పటి నుంచే వారికి తర్ఫీదు ఇస్తున్నారు.  మనబడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం …

శివరాత్రికి ఆలయాల ముస్తాబు

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): మహా శివరాత్రి పండుగ నేపద్యంలో నగరంలోని పలు ఆలయాలలో భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాటు చేయాలని కమిషనర్‌ రవికిరణ్‌ అన్నారు. హన్మకొండ వేయి స్తంభాల …

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు 

ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య జనగామ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని స్టేషన్‌ ఘన్‌పూర్‌ …

అడవుల రక్షణకు కఠినచర్యలు

ప్రభుత్వానికి అందరూ సహకరించాలి సామిల్‌, కార్పెంటర్లకు అవగాహన వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రభుత్వం అటవీ సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటుందని వరంగల్‌ రూరల్‌ జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం అన్నారు. …

గ్రామానికో నర్సరీ ఏర్పాటుకు కృషి

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు నిధులను సైతం మంజూరు చేశారు. విత్తనాలను సైతం పంపిణీ చేస్తున్నారు. …

గుట్కా వ్యాపారులపై దాడులు

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): నిషేధిత గుట్కా రవాణాకు పాల్పడుతున్న వారి స్థావరాలపై వెస్ట్‌జోన్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.  జనగామకు హైదరాబాద్‌ నుంచి ఎండీ హైమద్‌ అనే వ్యక్తి గుట్కా …

కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా కార్మిక సంక్షేమాధికారి రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2017-18విద్యా …

మిరప రైతులను ఆదుకోవాలి

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):మిరప రైతుకు క్వింటాకు రూ.15వేలు మద్దతు ధర కల్పించాలని అఖిలపక్షనేతలు డిమాండ్‌ చేశారు. మిర్చి ధరలు పడిపోతున్నా పట్టించుకోక పోవడం సరికాదని కాంగ్రెస్‌, టిడిపి, కమ్యూనిస్ట్‌ నేతలు …