వరంగల్

నకిలీ విత్తనాలపై సమాచారమివ్వండి

వరంగల్‌,మే20(జ‌నంసాక్షి): నకిలీ విత్తనాల విక్రయాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతులకు వివరించాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ …

ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి

ములుగు,మే18(జ‌నంసాక్షి): ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సవిూపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓచిన్నారిమృతిచెందింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని మూడేళ్ల చిన్నారి శ్రవంతి …

27న కౌంటింగ్‌ కోసం ఏర్పాట్లు

సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి వరంగల్‌,మే18(జ‌నంసాక్షి): కౌంటింగ్‌ పక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ …

ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు

ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తం వరంగల్‌,మే15(జ‌నంసాక్షి): వేసవి ఎండలు మరో పక్షం రోజులు తప్పేలా లేవు. నైరుతి కేరళను తాకినా మనవరకు రావడానికి మరో పక్షంరోజులు పడుతుంది. …

ధాన్యం సేకరణలో ఇబ్బందులు రావద్దు 

జనగామ,మే4(జ‌నంసాక్షి): ధాన్యం సేకరణ, తరలింపులో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి కోరారు. రబీలో పకడ్బందీగా ధాన్యం సేకరణ జరిపి రైతులకు …

విద్యుద్ఘాతంతో రైతు మృతి

వరంగల్‌,మే4(జ‌నంసాక్షి): విద్యుదాఘాతానికి గురై పిన్నింటి సురేందర్‌ రావు అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో శనివారం ఉదయం జరిగింది. పంట పొలానికి …

దేవాదాయ భూములపై స్పష్టత కరువు

రికార్డులు లేకుండానే సర్వేలు వరంగల్‌,మే4(జ‌నంసాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవుడి భూముల అన్యాక్రాంతంపై ఎట్టకేలకు రాష్ట్ర దేవాదాయ శాఖ కదిలింది. వివరాలు సేకరించి వాటిని స్వాధీనం …

టిఆర్‌ఎస్‌తోనే రాష్ట్రంలో అభివృద్ది

ఎండల కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఓటేసేలా చూడాలి కార్యకర్తలకు పెద్ది సూచన వరంగల్‌,మే3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి …

తొలివడతకు ఏర్పాట్లు పూర్తి

అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి: కలెక్టర్‌ వరంగల్‌ రూరల్‌,మే3(జ‌నంసాక్షి): మొదటి విడుతలో ఈనెల 6న జరుగనున్న పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు.  అధికారులు తమవిధులను సమర్థవంతంగా నిర్వహించాలని …

మానవతప్పిదాలతోనే అడవుల్లో మంటలు

ప్రమాదాల్లో వృక్ష,జంతుజాలం దగ్ధం ఆర్పేందుకు బ్లోయర్లు అవసరం వరంగల్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): ఎండాకాలంలో కార్చిచ్చు కారణాలు అనేకమని,ఇందులో మానవ తప్పిదాలుఎక్కువని అటవీ అధికారులు అభిప్రాయపడ్డారు. కొందరు చేసే తప్పిదాలకుఅడవులు, అటవీ …