వరంగల్

పత్తిరైతు ఆత్మహత్య

జయశంకర్‌ భూపాలపల్లి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): మహాముత్తారం మండలం గాజరాంపల్లికి చెందిన గుంటి సతీష్‌(26)అనే పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్‌ తనకున్న మూడెకరాల భూమిలో పత్తి పంట సాగు చేశాడు. …

ప్రియాంక రాకతో బిజెపిలో వణుకు: జంగా

జనగామ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా గాంధీ రాకతో అధికార బిజెపికి వణుకు పుట్టిందని జనగామ డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన జంగా రాఘవరెడ్డి అన్నారు. …

ప్రజావాణి సమస్యలపై నిర్లక్ష్యం

సకాలంలో పరిష్కారం కావడం లేదన్న ఆందోళన జయశంకర్‌ భూపాలపల్లి, ఫిబ్రవరి6 (జ‌నంసాక్షి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి గాడితప్పుతోంది. అధికారులు ప్రజలకు …

ఎనుమాముల మార్కెట్‌ ఎదుట మిర్చి రైతుల ఆందోళన

వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ ఎదుట గురువారం మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి రేటు పడిపోవడంతో ప్రధాన కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. క్వింటాలుకు …

షాట్‌వాల్‌ విధానంతో అధిక బొగ్గు ఉత్పత్తి

వ్యవయం కూడా తగ్గుతుందన్న అధికారులు జయశంకర్‌ భూపాల్‌పల్లి, ఫిబ్రవరి7 (జ‌నంసాక్షి): భూగర్భ గనిలో అధిక లోతులో ఉన్న బొగ్గును వెలికి తీసేందుకు షాట్‌వాల్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. నిర్ధేశిత …

కులవృత్తులకు పెద్దపీట: ఎమ్మెల్యే

వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): అన్ని కులవృత్తులకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించి సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం …

ప్రైవేట్‌ వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు

రైతులకు కుచ్చు టోపీ పెడుతున్న వైనం వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కంది రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎఫ్‌సీఐని రంగంలోకి …

ధర్మసాగర్‌కు తోడు మల్కాపూర్‌ రిజర్వాయర్‌

మారనున్న పూర్వ ఓరుగల్లు ముఖచిత్రం నీటి కొరత తీరి పెరగనున్న భూగర్భజలాలు జనగామ,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): మల్కాపూర్‌ గ్రామంలో రిజర్వాయర్‌ ఏర్పాటుతో వరంగల్‌ టౌన్‌ తోపాటు జనగామ ప్రాంతానికి కూడా …

నాణ్యత ఉంటేనే మద్దతు ధరలు

జనగామ,ఫిబ్రవరి3(జ‌నంసాక్షి): నాణ్యతా ప్రమాణాలు పాటించి తీసుకువచ్చే ధాన్యానికి మార్కెట్‌లో మద్దతు, గిట్టుబాటు ధర లభిస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ బండ పద్మ యాదగిరిరెడ్డి స్పష్టం …

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం

కాపీ కొట్టడంలోనూ విఫలం అయిన కేంద్రం: ఎమ్మెల్సీ జనగామ,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రైతుపెట్టబడి పథకం …