వార్తలు

తెలంగాణ పౌర సమాజం తరపున ఎంపీలకు లేఖలు రాస్తాం

ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యక్తికి, విలువలకు మధ్య జరుగుతున్న పోటీ పార్టీ వాళ్లకే ఓటు వేయాలనే నిబంధన ఎక్కడా లేదు విలువలకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఓటు వేయండి జస్టిస్‌ …

మానిక్యాపూర్‌లో ఆరోగ్య శిబిరం గ్రామస్తులకు అవగాహన,ఉచిత పరీక్షలు

భీమదేవరపల్లి:ఆగస్టు 01(జనం సాక్షి)వర్షాకాలం సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని వంగర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రూబీనా అన్నారు.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మానిక్యాపూర్ గ్రామంలో …

పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే

సెప్టెంబర్ 1(జనం సాక్షి)  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడు ఆనందంగానే ఉంటుందని ప్రధాని మోదీ  అన్నారు. చైనా పోర్టు నగరం తియాన్‌జిన్‌లో జరుగుతున్న షాంఘై …

కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

          సెప్టెంబర్1 ( జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లాఅడ్డాకుల మండలం కాటవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కాటారం సమీపంలో …

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అందాల ముద్దుగుమ్మ‌

          సెప్టెంబర్ 1 ( జనంసాక్షి):బాలీవుడ్ గ్లామర్ డాల్ నర్గీస్ ఫక్రీ వ్యక్తిగత జీవితం ఇప్పటిదాకా ఎంతో గోప్యంగా సాగింది. కానీ …

పెద్ద ధన్వాడలో అరెస్టులను ఖండించిన శాంతి చర్చల కమిటీ

హైదరాబాద్ (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటానికి శాంతి చర్చల కమిటీ సంఘీభావం తెలిపింది. ప్రజాసంఘాల నేతల అరెస్టులను ఖండించింది. ఈ మేరకు ఆదివారం …

పెద్దధన్వాడకు వెళ్తున్న ప్రజాసంఘాల నేతలు అరెస్ట్‌

రాజోలి (జనంసాక్షి) : పెద్దధన్వాడ గ్రామంలో పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది. ఇథనాల్‌ ఫ్యాక్టరీ విషయంలో ఏ చిన్న అంశంపై కదలికలొస్తున్నప్పటికీ పోలీసులు నిర్బంధిస్తున్నారు. ఆదివారం రోజున బాధిత …

ట్రంప్‌ సుంకాలు చట్టవిరుద్ధం

అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పు ` ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయం ` దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తాం: ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ …

చైనాలో మోదీకి భారతీయుల ఘనస్వాగతం

` ఏడేళ్ల తర్వాత చైనాకు భారత ప్రధాని ` ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్‌కు చేరుకున్న మోదీ బీజింగ్‌(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై …

యూరియా కోసం ధ‌ర్నా

          ఆగస్టు 30 (సాక్షి)హైద‌రాబాద్ : రాష్ట్రంలో యూరియా కొర‌త తీర్చాలంటూ వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగిన …