వార్తలు
ఇసుక తవ్వేందుకు వెళ్ళీ అన్నదమ్ముల మృతి
వరంగల్: బస్తన్న పేటలోని చెక్ డ్యాం వద్ద ఇసుక తవ్వేందుకు వెళ్ళీ వంశీ నిఖిల అనే ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.
ఇండోనేషియా ఓపెన్ విజేత సైనానెహ్వాల్
ఇండోనేషియా: సైనా నెహ్వాల్ జురిలిపై 13-21 22-20 21-19 తేడాతో సైనా నెహ్వాల్ విజయం సాధించింది విజేతగా నిలిచింది.
ఆర్థిక ఇబ్బందులతో ఇన్స్రెన్స్ బ్రాంచ్ మేనేజర్ ఆత్మహత్య
హైదరాబాద్: ప్రోద్దుటూరు ఒరింయంటల్ ఇన్స్రెన్స్ బ్రాంచ్ మేనేజర్ జ్ఞానెందర్ ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా పూర్తి వివరాలు తేలియలేదు.
మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి
హైదరాబాద్: మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి అయింది. లాటరి పద్దతి వైపే సర్కార్ మొగ్గు చూపుతుంది. కొత్త షాపులకు లైసెన్స్లు జారి చేయనున్నారు.
తాజావార్తలు
- ముంబయి టు లండన్.. 3గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం
- విమాన ప్రమాదం: దర్యాప్తు కోసం భారత్ వస్తున్న బ్రిటన్ సంస్థ
- హసీనాను అప్పగించాలని అడిగితే మోదీ ఏం చెప్పారంటే..: మహమ్మద్ యూనస్
- రాజోలి ఎస్ఐపై వేటు
- మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
- పిఠాపురంలో నిరుద్యోగులకు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ .. అది ఏమిటంటే..?
- హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు
- నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!
- .అమెరికాలో మిన్నంటిన నిరసనలు
- పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దుచేయండి
- మరిన్ని వార్తలు