Main

తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌

క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు నోటీసులను స్వాగతించిన ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ న్యూఢల్లీి/హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌ ఇచ్చింది. క్లీన్‌ …

30న పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్‌ అక్కౌంట్స్‌ కమిటీ సమావేశం ఈనెల 30న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో …

వందశాతం వ్యాక్సినేటేడ్‌ నగరంగా హైదరాబాద్‌

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి వ్యాక్సినేషన్‌ సెంటర్లను పరిశీలించిన సిఎస్‌ సోమేశ్‌ హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): ప్రభుత్వం కల్పించే సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …

పోటాపోటీగా మల్లారెడ్డి, రేవంత్‌ల దిష్టిబొమ్మల దగ్ధం

హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా మారింది. పోటాపోటీగా దిష్టిబొమ్మలను ఇరు పార్టీలు దహనం చేస్తున్నాయి. సీఎం …

దళిత సిఎం అని మోసం చేసింది నిజామా కాదా

కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని అనలేదా కెసిఆర్‌ కేబినేటల్‌లో అంతా దద్దమ్మలే అన్న అద్దంకి హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): తెలంగాణ ఇస్తే..టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ లో విలీనం చేస్తామని చెప్పి, కాంగ్రెస్‌ …

మోజంజాహి తరహాలో మోండా అభివృద్ది

మార్కెట్‌ను పరిశీలించిన మంత్రి తలసాని హైదరాబాద్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): ఎంతో చరిత్ర కలిగిన మొండా మార్కెట్‌ను అభివృద్ది చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. ఇటీవల అభివృద్ధి చేసిన …

మల్లారెడ్డి విమర్శలపై కాంగ్రెస్‌ ఎదురుదాడి

ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని సవాల్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్‌ నేతలు మూకుమ్మడి ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ సమస్యలపై టీపీసీసీ అధ్యక్షుడు …

మంత్రి మల్లారెడ్డిని మంత్రి వర్గము నుండి బర్తరఫ్ చేయాలని రాష్ట్ర గవర్నర్ కు లేఖ

  హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి):మంత్రిగా ఉండి అసభ్యంగా తొడకొట్టి పరుష పదజాలము తో దూషిస్తూ, పి.సి.సి.అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు శ్రీ రేవంత్ రెడ్డి పై సవాలు విసిరిన రాష్ట్ర మంత్రి …

గాంధీ భవన్ లో తెలుగు పాండిత్ ల ఆందోళన

  హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం లో తెలుగు బాషా సాహిత్యలను 8సంవత్సరాలు గా శిక్షణ పొందిన తెలుగు పండితుల అభ్యర్థులకు ఉద్యోగం అవకాశాలు కల్పించాలని గాంధీ భవన్ లో …

ఆన్‌లైన్‌ చదువులతో సాధించిందేవిూ లేదు

ప్రత్యక్ష బోధన సాగితేనే పిల్లలకు మేలు మానిసిక నిపుణులు, తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే అయితే తగిన రక్షణ చర్యలు ప్రాథమిక లక్ష్యం కావాలని వినతి హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): కరోనా …