Main

రాగల మూడురోజుల్లో మోస్తరు వర్షాలు

తెలంగాణలో అక్కడక్కడా కురిసిన వానలు హైదరాబాద్‌ సహా పలుప్రాంతాల్లో జల్లులు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకున్న వారు క్షేమం హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): రాగల …

అంతర్జాతీయంగా పత్తికి మళ్లీ డిమాండ్‌

చైనా వరదలతో ఆ దేశంలో తగ్గిన సాగు దేశీయంగా మద్దతు ధరలు లభించే అవకాశం హైదరాబాద్‌,ఆగస్‌ట్ట26(జనంసాక్షి): అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి నూలుకు డిమాండ్‌ పెరగడంతో పాటు ఉభయ …

రేవంత్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

కెసిఆర్‌ను విమర్శించే స్థాయి నీది కాదు చంద్రబాబు పెంపుడు కుక్క ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఒక డ్రామా …

సిఎం కెసిఆర్‌ను కలిసిన బిసి కమిషన్‌ బృందం

హైదరాబాద్‌,ఆగస్టు 25(జనంసాక్షి):: తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యులుగా నియమితులైన వకుళాభరణం తదితరులు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌ …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు 15కు వాయిదా

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వచ్చే నెల 15కి వాయిదా వేసింది. బెయిల్‌పై ఏం …

సిఎం కెసిఆర్‌తో భేటీ అయిన ఇంటిలిజెన్స్‌ అధికారి

సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జన్నార్‌ బదిలీ ఆర్టీసీ ఎండిగా నియామకం సైబరాబాద్‌ నూతన కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): తెలంగాణ పోలీస్‌ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. …

మంత్రి గంగులకు నకిలీ ఇడి నోటీసులు

హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి):మంత్రి గంగుల కమాలకర్‌ కు గుర్తు తెలియని అగంతకులు నకిలీ ఈడీ నోటీసులు పంపించారు. ఆయన సోదరులను అరెస్ట్‌ చేస్తామని నకిలీ నోటీస్‌ పంపారు. అరెస్ట్‌ వద్దనుకుంటే …

హైదరాబాద్‌ మెట్రోకు ఆర్థిక చేయూత

హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): హైదరాబాద్‌ మెట్రో రైలుకు నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా స్టక్చర్ర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌ఎల్‌) సంస్థ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్‌ మెట్రో రైలుకు పెట్టుబడి …

10నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను సెప్టెంబరు 10 నుంచి 17 వరకు నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రతి గ్రామంలో …

తెలుగు రాష్టాల్ల్రో నెత్తురోడిన రోడ్లు

వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం ప్రకాశంలో నలుగురు…విశాఖలో ఇద్దరు మృతి అనంతలో ఒకరు, మేడ్చెల్‌లో మరోకరు మృత్యువాత సూర్యాపేట జిల్లాలో బోల్తాపడ్డ కాకినాడ ట్రావెల్స్‌ బస్సు విజయవాడ,ఆగస్ట్‌25(జనంసాక్షి): …