Main

ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలి – మంత్రి కే తారకరామారావు 

హైదరాబాద్ సెప్టెంబర్ 22 జనం సాక్షి – సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్ జి వి కంపెనీ తో మంత్రి కేటీఆర్ సమావేశం   …

అన్ని చర్యలు చేపట్టాలి.. ఆర్టీసీని నిలబెట్టాలి

` సమీక్షలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు భరోసా ` కరోనా, డీజిల్‌ ధర పెరుగుదల వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. ` చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతపై సీఎం …

కాంగ్రెస్‌ మహాధర్నాకు షరతులతో అనుమతి

హైదరాబాద్‌,సెప్టెంబరు 21(జనంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తెరాస, భాజపాయేతర పార్టీలు రేపు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి. ఏఐసీసీ పిలుపు …

ఆర్టీసీ పై ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం.,

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన, ఆర్టీసీ పరిస్థితి పై కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం.ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన, ఆర్టీసీ …

సినీతారలపై డ్రగ్స్‌కేసులో ఆధారాలు లేవు

` తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి): డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ వెల్లడిరచింది. రంగారెడ్డి జిల్లా …

‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ పాల్గొన్న అమీర్‌ఖాన్‌

` బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మొక్కనునాటిన బాలీవుడ్‌ నటుడు ` ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌కు ప్రశంసలు హైదరాబాద్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):కోట్ల హృదయాలను కదిలించిన ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’ నిర్విఘ్నంగా …

పోడుపై ప్రతిపక్షాల పోరు..

` 22న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా, 27న భారత్‌ బంద్‌కు పిలుపు ` 30న ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ` టీపీసీసీ …

కేటీఆర్‌ విజన్‌కు గుర్తింపు

` వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి అరుదైన ఆహ్వానం ` 2022లో జరిగే వార్షిక సమావేశానికి హాజరు కావాలని పిలుపు ` తెలంగాణను సాంకేతిక శక్తి కేంద్రంగా …

గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌: తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని …

గురుకుల జూనియర్‌ అడ్మిషన్లు మొదలు

వెల్లడిరచిన అధికారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల పక్రియ ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఈనెల 14న మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, …