హైదరాబాద్
కేసీఆర్కు ప్రధాని ఫోన్
రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భారత ప్రధాని మన్మోహన్సింగ్ తెరాస అధ్యక్షులు కల్వకుంట చంద్రశేఖర్రావుకు ఈ రోజు సాయంత్రం ఫోను చేశాడు. పరకాలలో గెలుపోందినందుకు అభినందనలు తెలిపినాడు.
విశాఖ, శ్రీకాకుళంలో రేపు విజయమ్మ పర్యటన
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరమార్శించనున్నారు. శ్రీకాకులంలో కూడా ఆమె పర్యటించనున్నారు.
జగన్ను విచారించేందుకు అనుమతివ్వండి
హైదరాబాద్: వైకాపా అదిణస్త్రథ జగన్మోహన్ రెడ్డిని విచారించేందుకు అనుమతివ్వాలని ఈ రోజు నాంపల్లీ కోర్టులో ఈడి పిటిషన్ వేసింది. కోర్టు నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.
మూడు స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
ఉప ఉన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి మూడు స్తానాల్లో డిపాజిట్ గల్లంతయింది. పోలవరం, పరకాల, అనంతపురం అసెంబ్లి స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది.
తాజావార్తలు
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మరిన్ని వార్తలు