ముఖ్యాంశాలు

అందాల పోటీలు అవసరమా?

విందులు, వినోదాల కోసమే నిర్వహించారు. ` కార్యక్రమం కోసం అనవసరంగా రూ.200కోట్లు ఖర్చు పెట్టారు: హరీశ్‌రావు సిద్దిపేట(జనంసాక్షి):జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌లో ఏర్పాటు చేసిన భారాస కార్యాలయాన్ని మాజీ …

భారత్‌కు రానున్న ప్రభాకర్‌రావు!

` 5న సిట్‌ విచారణకు హాజరుకానున్న మాజీ ఐపీఎస్‌ అధికారి ` ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం హైదరాబాద్‌(జనంసాక్షి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం …

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది

` కేంద్రం పాలన ఫాసిస్టు శైలిలో సాగుతోంది ` మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోంది? ` వారిని నిర్మూలించి అడవులను గంపగుత్తగా కార్పొరేట్‌ శక్తులకు …

ఫుట్‌బాల్‌ అభిమానుల సంబరాలు హింసాత్మకం

` రణరంగంగా మారిన పారిస్‌ వీధులు.. – ఘర్షణల్లో ఇద్దరు మృతి ` 192మందికి తీవ్ర గాయాలు పారిస్‌(జనంసాక్షి):ఫ్రాన్స్‌లో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీల్లో పారిస్‌ సెయింట్‌-జర్మైన్‌ …

యాక్టివ్‌ కేసులు పైపైకి..

` దేశవ్యాప్తంగా 3,758కి చేరిన కొవిడ్‌ బాధితులు ` తాజా వేరియంట్‌ వ్యాక్సిను సమర్ధవతంగా పనిచేస్తాయి: డబ్ల్యూహెచ్‌వో ` ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువే.. అప్రమత్తంగా ఉండాలి: ఐసీఎంఆర్‌ …

అమరుల ఆశయాల సాధన దిశగా సర్కారు అడుగులు

` అన్ని రంగాల్లో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలుపుతాం ` తెలంగాణ రైజింగ్‌ నినాదంతో రాష్ట్ర ఆర్ధిక వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది ` సరికొత్త విధానాలతో …

వెనుకబడిన వర్గాల సంక్షేమానికి పథకాలు రూపొందిస్తున్నాం

` ఆయా వర్గాలకు రాజకీయ అధికారం కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం : భట్టి విక్రమార్క పాల్వంచ(జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని …

భారత నారీశక్తిని సవాల్‌ చేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపాం

` మోదీ భోపాల్‌(జనంసాక్షి): పహల్గాంలో దాడికి పాల్పడి.. భారత నారీశక్తికి సవాల్‌ విసిరి.. ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రదాడికి …

సబ్‌మెరైన్లు, యుద్ధనౌకల సమాచారం పాక్‌కు చేరవేత

` గూఢచర్యం కేసులో ఇంజినీర్‌ అరెస్టు న్యూఢల్లీి(జనంసాక్షి): పాకిస్థాన్‌ తరఫున గూఢచర్యం చేస్తూ.. భారత్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై మహారాష్ట్రలో ఓ వ్యక్తిని …

భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే..

` అది ఎంతో దూరంలో లేదు: ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి): భారత్‌తో వాణిజ్యఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. న్యూదిల్లీపై ట్రంప్‌ దాదాపు …

తాజావార్తలు