ముఖ్యాంశాలు

మరో ముగ్గురు బందీలు విడుదల

` రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించిన హమాస్‌ గాజా(జనంసాక్షి):గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ముగ్గురు బందీలను విడుదల చేసి శనివారం హమాస్‌ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్‌ …

అక్రమ వలసదారుల ఇంటికి..

` నేడు 119 మంది అమృత్‌సర్‌కు రాక అమృత్‌సర్‌(జనంసాక్షి):అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా.. ఇటీవల కొంతమంది భారతీయులను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే …

ఏఐపై మోదీవి మాటల కోటలే..

` కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదు:రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. డ్రోన్‌ టెక్నాలజీని వివరిస్తూ …

ప్రాజెక్టుల ఆలస్యం సహించను

` ఎస్‌ఎల్‌బీసీ, డిరడి, పాలమూరు రంగారెడ్డి పనుల్లో వేగం పెంచండి ` నీటిపారుదల రంగం పారదర్శకంగా ఉండాలి ` ప్రాజెక్ట్‌ల పురోగతిపై పర్యవేక్షణ పెంచాలి ` రాజస్థాన్‌లో …

కాలుష్యరహిత నగరంగా ఫ్యూచర్‌సిటీ

` నెట్‌జీరో సిటీగా నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ` డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): ఫ్యూచర్‌ సిటీని నెట్‌జీరో సిటీగా నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని …

కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం

` ఈనెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చన్న ప్రభుత్వం ` ఫోన్‌ చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికొస్తారని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో కులగణన సర్వేలో పాల్గొనని వారి …

కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా ?

` సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి సవాల్‌ ` మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని అప్పులకుప్పలుగా మార్చారు ` రహదారుల అభివృద్ధి కేంద్రం వేల కోట్లు ` విలేకరుల సమావేశంలో …

బడ్జెట్‌ సమావేశాల్లో ఎస్సీవర్గీకరణ బిల్లు

` కులగణనకు చట్టబద్ధత ` దేశానికి రోడ్‌మ్యాప్‌ కానున్న సర్వే ` ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం ` రాహుల్‌ గాంధీ చెప్పింది నేను కచ్చితంగా …

ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్

రెవెన్యూ కార్యాలయంలో, ఇంటిలో కొనసాగుతున్న దాడులు రైతు నుండి12000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రవి మర్రిగూడ, ఫిబ్రవరి14,( జనంసాక్షి) ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్ లావుడి …

యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌ భవనానికి సీఎం శ్రీకారం

హైదరాబాద్‌: యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం కోసం త్వరగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో స్కూళ్లు నిర్మించాలని …