ముఖ్యాంశాలు

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్‌

` భాషలు, సంప్రదాయాల పేరుతో వేరు చేయడం సరికాదు ` భారత జాతీయగీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుంది. ` దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రేమ, గౌరవం, వినయం …

బెంగాల్‌ హత్యాచారం ఘటన.. కేసు సవాల్‌గా మారింది

` ఆధారాలు చెరిపివేయడం వల్ల దర్యాప్తుపై ప్రభావం: సీబీఐ ` వైద్యురాలి తల్లిదండ్రులకు లంచం ఆరోపణలు ` తోసిపుచ్చిన సిఎం మమతా బెనర్జీ కోల్‌కతా(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో …

రాష్ట్రంలో మిషన్‌మోడ్‌లో రైల్వేరంగం అభివృద్ధి 

` సికింద్రాబాద్‌, చర్లపల్లి రైల్వేస్టేషన్‌లకు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకారమందించండి ` సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి లేఖ.. హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ …

మంకీపాక్స్‌ డేంజర్‌బెల్స్‌

` భారత్‌లో తొలికేసు నిర్ధారణ ` క్లేడ్‌`2 రకంగా గుర్తింపు ` ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ` అనుమానితులకు పరీక్షలు చేయండి ` కాంటాక్టులను గుర్తించండి …

త్వరలో ట్రిలియనీర్‌గా అదానీ 

` 2028లో ఘనత అందుకోనున్న భారత కుబేరుడు ` అందరకన్నా ముందు మస్కే.. దిల్లీ(జనంసాక్షి): ప్రపంచంలో ఎంతోమంది కుబేరులు ఉన్నా అందరూ ప్రస్తుతానికి బిలియనీర్లే తప్ప.. వ్యక్తిగతంగా …

తెలంగాణకు నిధుల కేటాయింపులో వివక్ష

` నిధుల విభజనలో కొలమానాలు మారాలి ` 16వ ఆర్థిక సంఘం ముందు హరీశ్‌  వాదనలు హైదరాబాద్‌(జనంసాక్షి): తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగు తున్నదని …

పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లో తేల్చండి

` స్పీకర్‌కు హైకోర్టు హుకుం ` స్వాగతించిన పాలక, ప్రతిపక్షపార్టీలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం …

భాజపా కార్యాలయమే నిందితుల తొలి లక్ష్యం

` రామేశ్వరం కేఫ్‌లో ఘటనలో ఎన్‌ఐఏ తొలి ఛార్జిషీట్‌ దిల్లీ(జనంసాక్షి): బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నలుగురిని …

మూడు శాసనసభ ఆర్థిక కమిటీలకు ఛైర్మన్ల నియామకం

పీఏసీ ఛైర్మన్‌గా అరికపూడి గాంధీ హైదరాబాద్‌(జనంసాక్షి):2024`25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర శాసనసభ మొత్తం మూడు ఆర్థిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ …

వరదల్లోఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు

` నష్టపోయిన వారికి రూ.16500 ` రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం ` వరద నష్టంపై అంచనా వేయనున్న అధికారులు ` మృతుల కుటుంబానికి ఇందిరమ్మ …