ముఖ్యాంశాలు

విభజన తర్వాత తెలంగాణను అప్పులకుప్ప చేశారు

` మద్దతుగా కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడంలేదు ` రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై …

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

` నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర హోంశాఖ న్యూఢల్లీి(జనంసాక్షి):జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో కేంద్రం ‘రాష్ట్రపతి పాలన’ విధించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ …

అన్నదాతలపై వేధింపులు సరికాదు

` బ్యాంకు సిబ్బందిపై తీరుపై కేటీఆర్‌ మండిపాటు హైదరాబాద్‌(జనంసాక్షి): రైతులపై బ్యాంకు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు సరైందికాదని, కొన్ని సంఘటనలు చూస్తే మనసు చలిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ …

అమెరికాతో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తాం

` ట్రంప్‌తో భేటికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను ` అమెరికాలో ప్రధానికి ఘనస్వాగతం పలికిన భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రా ` ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై …

హైదరాబాద్‌లో గూగుల్‌ ఏఐ కేంద్రం

` సీఎం సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ఎంవోయూ ` వ్యవసాయం, విద్య, రవాణారంగం, ప్రభుత్వ డిజిటల్‌ కార్యకలాపాలకు ఈ కేంద్రం సహకరిస్తుందని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలో ఏఐ …

హైదరాబాద్‌ గడ్డపై మైక్రోసాఫ్ట్‌ కొత్తక్యాంపస్‌

` నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి ` ఒకేసారి 2500 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తించడానికి అవకాశం ` రూ.15 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన …

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం

` బలంగా ఉన్నచోటే ఒంటరిగా పోటీ చేస్తాం ` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు హైదరాబాద్‌(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట …

త్వరలో కొత్తగా రూ.50 నోటు

` సంజయ్‌ మల్హోత్రా సంతకంతో జారీ చేయనున్న ఆర్‌బీఐ ముంబయి(జనంసాక్షి):రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో కొత్తగా రూ.50 నోట్లను జారీ చేయనుంది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ …

ఆందోళనకారులపై ఉక్కుపాదం

` 1400 మంది హత్యకు గురైనట్లు గుర్తింపు ` బంగ్లాలో షేక్‌ హసీనా జమానాపై ఐరాస నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):బంగ్లాదేశ్‌ అల్లర్లను అణివేసేందుకు ఆనాటి ప్రధాని షేక్‌ హసీనా …

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

` అందుకు ఇదే సరైన సమయం: మోదీ ` ఇండియా ఫ్రాన్స్‌ సీఈవో ఫోరంలో మోదీ పారిస్‌(జనంసాక్షి):2047 నాటికి దేశం వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో.. …