ముఖ్యాంశాలు

భార్య, పిల్లల్ని హత్య కేసులో.. నిందితుడికి ఉరిశిక్ష

` సంచలన తీర్పు వెలువరించిన వికారాబాద్‌ జిల్లా కోర్టు వికారాబాద్‌(జనంసాక్షి): భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో వికారాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి …

బండి సంజయ్‌, కేటీఆర్‌లకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్రమంత్రి బండి సంజయ్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2023లో పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ …

ఢల్లీి ఎర్రకోట పేలుళ్ల ఘటన..

మరో నలుగురిని అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి ఎర్రకోట సవిూపంలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను ఎన్‌ఐఎ పట్టుకుంది. గురువారం శ్రీనగర్‌లో …

ఇది కక్ష సాధింపు చర్యే `బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌్‌(జనంసాక్షి): హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. …

ఫార్ములా `కారు రేసు కేసులో.. కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి

` కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి):మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ ఫార్ములా `కారు …

రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర

        జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు …

వికసిత్‌ భారత్‌ కోసం ప్రణాళిక బద్ధంగా కృషిచేద్దాం

` వేగంగా అనుమతులు లభిస్తేనే పురోగతి సాధ్యం ` కేంద్రం నిర్దేశించిన లక్ష్యంలో మేమూ భాగస్వామ్యం ` 30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూలో 10శాతం ఉంటాం ` …

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్‌-2 ఫలితాలు రద్దు

` తెలంగాణ హైకోర్టు ఆద్ఱేశం హైదరాబాద్‌(జనంసాక్షి):పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఎంపిక జాబితాను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 2015- 16లో నిర్వహించిన గ్రూప్‌-2లో ఎంపికైన …

ఆదివాసీ యోధుడు, మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌

` మారేడుమిల్లిలో ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, ఆయన సహచరితో కలిపి ఆరుగురు మావోయిస్టులు మృతి ` ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆంధ్రాలోకి ప్రవేశిస్తుంగా ఘటన ` 17 ఏళ్ల …

కొలువుల పండుగ

` ఆరోగ్యశాఖలో పూర్తయిన 1284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ ` సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల చేసిన మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ` గడిచిన రెండేళ్లలో 9 …