ముఖ్యాంశాలు

మావోయిస్టులపై హత్యాకాండ..

నంబాల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జూన్‌ 10న బంద్‌ ` పిలుపునిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ పేరుతో లేఖ విడుదల రాయ్‌పూర్‌(జనంసాక్షి):వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో …

ఇండియా ఫస్ట్‌.. తెలంగాణ ఫస్ట్‌

` ఈ నినాదమే మా విధానం ` దిగ్గజ కార్పోరేట్‌ సంస్థల్లో తెలంగాణ బిడ్డల సేవలు ` ఇంగ్లాండ్‌ వార్విక్‌ యూనివర్సిటీ కార్యక్రమంలో కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):దిగ్గజ కార్పోరేట్‌ …

కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌,జాగృతి రెండు కళ్లు

` ఆయనమీద ఈగ వాలినా ఊరుకోసం ` కాళేశ్వరం కమిషన్‌ నోటీసులపై జూన్‌ 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ` బనకచర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీ:కవిత హైదరాబాద్‌(జనంసాక్షి):కెసిఆర్‌ …

గోశాలను అభివృద్ధి చేస్తాం

` రాష్ట్రంలో వాటి ఏర్పాటుకు కమిటీ ` పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయండి ` కళాశాలలు, దేవాలయ భూముల్లో పరిశీలించండి ` తగిన విధంగా బడ్జెట్‌ రూప …

వాస్తవాలు ప్రజలకు చెప్పండి

` యుద్ధ విషయాలు ప్రపంచానికి తెలియాలి ` రాఫెల్‌ యుద్ధవిమానాల కూల్చివేతపై సరైన వివరణ ఇవ్వాలి ` విజయాలతో పాటు లోటుపాట్లను కూడా ప్రజలకు చెప్పాలి ` …

ఫైటర్‌జెట్లను కోల్పోయాం

` ఎన్ని కోల్పోయామన్నది కాదు.. ఎందుకు కోల్పోయామన్నది ముఖ్యం ` పైలెట్లు మాత్రం సురక్షితంగా తిరిగివచ్చారు ` ధృవీకరించిన సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌ ` తప్పులను సరిదిద్దుకుంటాం.. …

మిస్‌వరల్డ్‌-2025 విజేతగా థాయ్‌లాండ్‌ సుందరి

` పోటీల్లో గెలుపొందిన ఓపల్‌ సుచాత చువాంగ్‌ శ్రీ ` 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ధరింపజేసిన గత సంవత్సర విజేత క్రిస్టినా పిజ్కోవా ` 3వ,2వ,1వ …

‘కాళేశ్వరం’ ఇంజనీరింగ్‌ అద్భుతం

` ఇది చైనా త్రీ గోర్జెస్‌ డ్యామ్‌కు సమానం ` సంపద సృష్టి, పంపిణీలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం ` 9 ఏండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన …

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 2.10లక్షల మంది

` మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 2.10లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల …

మా నీళ్లు మాకు ఇవ్వాల్సిందే..

` సింధూ జలాలపై మరోసారి పాక్‌ ఆర్మీచీఫ్‌ అసీం మునీర్‌ ప్రేలాపనలు ఇస్లామాబాద్‌(జనంసాక్షి):సింధూ జలాలే పాక్‌కు ఎర్రగీత అని.. దానిపై ఎటువంటి రాజీ లేదని పాకిస్థాన్‌ ఆర్మీ …

తాజావార్తలు