ముఖ్యాంశాలు

మున్సిపల్ వైస్ చైర్మన్ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలిపిన బిఆర్ఎస్ నాయకులు*,

అలంపూర్ పట్టణం లో మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి  తండ్రి  సత్య రెడ్డి ( వయసు 78 ) అనారోగ్యంతో గురువారం మరణించారు . విషయం …

వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి

వాహనదారులు వాహనానికి సంబందించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని ఖానాపూర్ ఎస్ఐ ఆర్.శంకర్ అన్నారు. గురువారము పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు …

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి,

రద్దు అయిన కమిటీల కొనసాగింపు  నాయకుల మధ్య వాగ్వివాదం మిర్యాలగూడ, జనం సాక్షి.  నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి మొదలైంది. ఇటీవల …

తెలంగాణ ఉద్యమకారుడు,మాజీ ఎంపీ, మధుయాష్కీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన:

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నియోజకవర్గంషేక్ పర్వేజ్  ఎల్బీనగర్ (జనం సాక్షి  ) టిపి సీసీ ప్రచార కమిటీ చైర్మన్,తెలంగాణ ఉద్యమకారుడు,మాజీ ఎంపీ, మధుయాష్కీ పుట్టినరోజు …

తెలంగాణ ఉద్యమకారుడు,మాజీ ఎంపీ, మధుయాష్కీ కి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నియోజకవర్గంషేక్ పర్వేజ్

ఎల్బీనగర్ (జనం సాక్షి  ) టిపి సీసీ ప్రచార కమిటీ చైర్మన్,తెలంగాణ ఉద్యమకారుడు,మాజీ ఎంపీ, మధుయాష్కీ పుట్టినరోజు సందర్భంగా గురువారం నాడు   రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ …

        రఘునాథ పాలెం డిసెంబర్ 15 జనం సాక్షి వేపకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రైతుల వ్యవసాయ బోర్లకు సరిపడా కరెంటు లెక …

అక్రమార్కుల “చెర” నుండి భూములను తిరిగి ఇప్పించండి..!

బడుగుల ఇనాం భూములపై వాలిన గద్దలు. ‘ధరణి”లో చొరబడి భూములు కొట్టేసిన వైనం. బడుగుల భూములను నిర్ధారించిన అధికారులు నివేదిక. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ బాధిత  …

షికారుకు వెళ్లి చిక్కుల్లో  పడ్డాడు ఓ యువకుడుషికారుకు వెళ్లి చిక్కుల్లో  పడ్డాడు ఓ యువకుడు రామారెడ్డి

          షికారుకు వెళ్లి చిక్కుల్లో  పడ్డాడు ఓ యువకుడు అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షికారుకు వెళ్లి గుహలో …

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టుకున్న ఎస్సై

రాజంపేట్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతున్నాయి రేషన్ డీలర్లు బియ్యాన్ని వినియోగ దారులకు అమ్మగా …

కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో వినాయక నగర్ లో ఘనంగా విగ్రహ, ధ్వజ స్థంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

          కొండమల్లేపల్లి డిసెంబర్ 14 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో బుధవారం నాడు వినాయక నగర్ లో …