ముఖ్యాంశాలు

Pragya Jaiswal : ‘అఖండ’ బ్యూటీకి అవకాశాలు ఎందుకు తగ్గాయి!?

నందమూరి బాలయ్య ‘అఖండ’తో అందరి హృదయాల్ని కొల్లగొట్టిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ అందాల సుందరి కుర్రాళ్ల మతులు పోగొట్టడమేకాదు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హుషారుగా …

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

            మండల కేంద్రంలోని వైబిఆర్ ఫంక్షన్ హాల్లో పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు బండి సత్యం మాధవిల కుమార్తె దివ్య …

ఈనెల 19న జిల్లా ఆసుపత్రిలో ఉచిత కంటి చికిత్స శిబిరం. -ఆప్తాలమిక్ అధికారి బి.శివారెడ్డి.

                జిల్లా ఆందత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో …

ఈ నెల 17 నుండి పెనుబల్లి రామాలయంలో ధనుర్మాస పూజలు

పెనుబల్లి, డిసెంబర్ 14(జనం సాక్షి)   పెనుబల్లి శ్రీకోదండరామాలయంలొ డిసెంబర్ 17 నుండి ధనుర్మాస పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు, ఈ నెల 16 నుండి …

కట్టంకూరి లక్ష్మయ్య పార్దివదేహానికి నివాళులార్పించిన రజక సంఘం నాయకులు రఘునాథ పాలెం

            కొత్తగూడెం గ్రామ సమైక్య రజక సంఘం నాయకులు కట్టంకూరి లక్ష్మయ్య అకాల మరణం పొందారు. కొత్తగూడెం లోని ఆయన …

ఎల్ హెచ్ పిఎస్ మహబూబాద్ పార్లమెంట్ ఇంచార్జిగా తేజావత్ వినోద్ నాయక్ ఎన్నికఎల్ హెచ్ పిఎస్

        సిరోల్ డిసెంబర్/14:జనంసాక్షి న్యూస్:సిరోలు మండలం మహబూబాబాద్ జిల్లా రూప్లా నాయక్ తండకు చెందిన తేజావత్ వినోద్ నాయక్ ను లంబాడా హక్కుల …

-దేశంలో 46 కోట్ల కస్టమర్లకు ఎస్ బి ఐ బ్యాంకింగ్ సేవలు

                -దేశంలో 46 కోట్ల కస్టమర్లకు ఎస్ బి ఐ బ్యాంకింగ్ సేవలు.-తెలంగాణ రీజయన్ లో ఉత్తమ …

శ్రీ లక్ష్మీ, సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము

                  కొండమల్లేపల్లి డిసెంబర్ 13 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో వినాయక …

తెలంగాణ కార్మిక సమైక్య సభను విజయవంతం చేయాలి తెలంగాణ కార్మిక సమైక్య సభను విజయవంతం చేయాలి 

పెద్దవంగర డిసెంబర్ 13(జనం సాక్షి )తెలంగాణ కార్మిక సమైక్య సభను  విజయవంతం చేయాలని ఆ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చింతల యాకన్నా , బీఎస్పీ మండల …

 పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్* 35 మంది విద్యార్థినులకు అనారోగ్యం* వైద్యం అందించిన యంత్రాంగం

జూలూరుపాడు, డిసెంబర్13, జనంసాక్షి: మండల పరిధిలోని పడమట నరసాపురంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు 35 మంది విద్యార్థినిలు అనారోగ్యం పాలయ్యారు. సోమవారం …