Main

చర్చల వాతావరణం లేదు

– బుల్లెట్ల వర్షంలో ఎలా ముందుకెళ్తాం – రాష్ట్రపతి న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి): సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగడమే మనముందున్న ప్రధాన కర్తవ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. గతేడాది …

ప్రముఖులకు పద్మ అవార్డులు

– రజనీ, రామోజీ, సానియా, సైనా ఎంపిక న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి): వివిధ రంగాల్లో పనిచేసిన ప్రముఖులకు కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో  తెలుగు తేజాలు సానియా విూర్జా, …

రేవంత్‌ నీ ప్రచారం వద్దు

– అడ్డుకున్న భాజపా కార్యకర్తలు హైదరాబాద్‌,జనవరి25(జనంసాక్షి):తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మిత్రపక్షమైన బిజెపి కార్యకర్తల షాక్‌ తిన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన రేవంత్‌ …

.సెలవుపై వీసీి అప్పారావు

– హెచ్‌సీయూలో మళ్లీ మొదలైన ఆమరణ దీక్షలు హైదరాబాద్‌,జనవరి24(జనంసాక్షి): హెచ్‌ సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటన మరో మలుపు తిరిగింది. హెచ్‌ సీయూ వీసీ అప్పారావు …

భాజపా బాద్‌’షా’..

మరోసారి బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అమిత్‌ షా న్యూఢిల్లీ,జనవరి24(జనంసాక్షి): బీజేపీ జాతీయ అధ్యక్షునిగా అమిత్‌ షా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆదివారం ఢిల్లీలో సమావేశం …

ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించండి

– పాక్‌ ఒబామా హితవు న్యూయార్క్‌,జనవరి24(జనంసాక్షి): పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గట్టి హితబోధ చేశారు. ఉగ్రవాదంపై ఆదేశం చర్యలు తీసుకోగలదని, ఆ పని చేసి …

భారత్‌, ఫ్రాన్స్‌ 16 కీలక ఒప్పందాలు

– గ్లోబల్‌ వార్మింగ్‌, ఉగ్రవాదం ప్రమాదకరం – ఇరుదేశాల నేతల అభిప్రాయం చండీగఢ్‌,జనవరి24(జనంసాక్షి): భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య వివిధ అంశాలకు సంబంధించి పలు కీలక ఒప్పందాలు కురిరాయి. ప్రధాని …

సల్వీందర్‌కు సంబంధం లేదు

– ఎన్‌ఐఏ క్లీన్‌చిట్‌ న్యూఢిల్లీ,జనవరి24(జనంసాక్షి):ఎట్టకేలకు పంజాబ్‌ సీనియర్‌ పోలీస్‌ ఉన్నత అధికారి సల్వీందర్‌ సింగ్‌పై కొనసాగుతున్న ఉత్కంతకు తెరపడింది. పఠాన్‌ కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రదాడిలో అనుమానితుడిగా …

హెచ్‌సీయూ విద్యార్థుల దీక్ష భగ్నం

– ఆస్పత్రికి తరలించిన పోలీసులు హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి): స్కాలర్‌ రోహిత్‌  ఆత్మహత్యను నిరసిస్తూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థులు చేస్తోన్న దీక్ష భగ్నమైంది. దీక్ష చేస్తున్న విద్యార్థుల …

హైదరాబాద్‌ అందరికంటే ముందు

– గ్రేటర్‌ మెనిఫెస్టో విడుదల చేసిన టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి): హైదరాబాద్‌ అన్ని రంగాల్లో ముందుందని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడం తమ …