జాతీయం

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 24 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 12 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

ఈజిప్టుతో ఏడు కీలక ఒప్పందాలపై భారత్‌ సంతకం

న్యూఢిల్లీ : పరస్పర ఆర్థిక బంధాలను బలపరచుకునేందుకు భారత్‌, ఈజిప్టు దేశాలు ఈరోజు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సైబర్‌ సెక్యూరిటీ కూడా వీటిల్లో ఒకటి …

సునీల్‌ మిట్టల్‌కు కోర్టు సమన్లు

ఢిల్లీ : అదనపు స్పెక్ట్రం కేటాయింపుల కేసులో భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, ఎస్సార్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ రవి రుయా, టెలికాం మాజీ కార్యదర్శి …

శ్రీలంక తమిళుల సమస్యలపై పార్లమెంటులో తీర్మానం

న్యూఢిల్లీ : శ్రీలంక తమిళుల అంశంపై పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐరాస మానవ హక్కుల సమావేశంలో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న డిమాండుతో డీఎంకే …

కరుణానిధి ప్రకటన ఒక నాటకం

చెన్నై : యూపీఏ నుంచి వైదొలగుతానని కరుణానిధి ప్రకటించడం నాటకమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యాఖ్యానించారు. కరుణానిధి ప్రతిపాదనలను పార్లమెంటులో ఆమోదించడం వల్ల ప్రయోజనం లేదని ఆమె …

ఏసీబీకి చిక్కిన ఉప ఖజానా శాఖ అధికారి

తిరుపతి : ఫించన్‌దారుని నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటూ తిరుపతి ఉప ఖజానా శాఖ ఏసీబీకి చిక్కాడు. ఉప ఖజానా కార్యాలయం సీనియర్‌ అకౌంటెంట్‌ క్రాంతికుమార్‌ …

ఏసీబీకి చిక్కిన ఉప ఖజానా శాఖ అధికారి

తిరుపతి : ఫించన్‌దారుని నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ తిరుపతి ఉపఖజానా శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఉప ఖజానా కార్యాలయం సీనియర్‌ అకౌంటెంట్‌ క్రాంతికుమార్‌ …

కీలక సమాచారం అందిస్తే రూ. 10 లక్షల రివార్డు : ఎన్‌ఐఏ

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక సమాచారం తెలిపిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ నగదు రివార్డును ప్రకటించింది. కీలక సమాచారం అందించిన …

డీఎంకే ఆందోళన… రాజ్యసభ వాయిదా

న్యూఢిల్లీ : శ్రీలంక తమిళల అంశంపై రాజ్యసభలో డీఎంకే సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే ఆ …

కేంద్రం సానుకూలంగా స్పందిస్తే నిర్ణయంపై పునరాలోచన : డీఎంకే

చెన్నై : శ్రీలంకలో తమిళుల హక్కులపై కేంద్రం వైఖరికి నిరసనగా యూపీఏ ప్రభుత్వానికి డీఎంకే మద్దతు ఉపసంహరించుకుంది. శ్రీలంకకు వ్యతిరేకంగా కేంద్రం రెండ్రోజుల్లో సానుకూలంగా ప్రతిస్పందిస్తే తమ …