జాతీయం

ఎఫ్‌ఎం రేడియో శంకుస్థాపనలో తాపీపట్టిన సోనియా

రాయ్‌బరేలి, మార్చి 25 (జనంసాక్షి) : ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ సోమ వారం తాపీ మేస్త్రీ అవతారం ఎత్తారు. స్థానికంగా ఏర్పాటు చేయనున్న …

బిక్స్‌ కూటమి కొత్త బ్యాంక్‌

రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం డర్బన్‌, (జనంసాక్షి) : వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ, ప్రపంచ అభివృద్ధి కోసం కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిక్స్‌ కూటమి ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని …

చిన్నమొత్తాల పొదుపు పై వడ్డీరేటు తగ్గింపు

ఢిల్లీ : చిన్న మొత్తల పొదుపు, పీపీఎఫ్‌పై వడ్డీరేట్లను 0.10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇది అమలులోకి …

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెనెక్స్‌ 155 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 48 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

ఢిల్లీ : రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ బడేజా బౌలింగ్‌లో ఓపెనర్‌ మ్యాక్స్‌ వెల్‌ (8) క్లీన్‌ బౌల్డ్‌ అవడంతో తన వికెట్‌ను కోల్పోయింది. కడపటి వార్తలందేసరికి …

తడబడుతున్న ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ : ఫిరోజ్‌ షా కోట్ల మైదానం వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి …

మూడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

ఢిల్లీ : ఢిల్లీ టెస్టు తొలిరోజు టాన్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 106 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. కొవాన్‌ (33) జౌట్‌ అయ్యాడు.

టూరిజంపై లైంగిక దాడుల ప్రభావం : చిరు

న్యూఢిల్లీ : విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడం పట్ల భారత ఆందోళన వ్యక్తం చేస్తోంది. హోటళ్లు, రిసార్టుల్లో మహిళలపై లైంగిక దాడుల ప్రభావం టూరిస్టులపై పడుతోందని కేంద్ర …

ఢిల్లీకి తప్పిన ఉగ్రవాద ముప్పు, ఇద్దరి అరెస్టు

న్యూఢిల్లీ:దేశరాజధాని ఢిల్లీకి ఉ్నగవాద ముప్పు తప్పింది. పాత ఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు గురువారం రాత్రి ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని ఆరెస్టు చేశారు. దీంతో …

లోక్‌సభ గంటపాటు వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సడక్‌బంద్‌లో పోలీసుల వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం …