వార్తలు

51వ సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

` నేడు బాధ్యతల స్వీకరణ ` ముగిసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీకాలం.. న్యూఢల్లీి(జనంసాక్షి): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో …

కాంగ్రెస్‌ ఓబీసీలను విభజించాలని చూస్తోంది

` రaార్ఖండ్‌ సంకీర్ణ ప్రభుత్వం సహజవనరులను దోచుకుంది ` రాంచీలో రోడ్‌షోలో ప్రధాని మోదీ రాంచీ(జనంసాక్షి): ఓబీసీలను విభజించడానికి కాంగ్రెస్‌` జేఎంఎం ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ …

క్రోని క్యాపిటల్స్‌ నుంచి ఝార్ఖండ్ ను కాపాడండి

` ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి ` ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ` ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచీ(జనంసాక్షి):అదానీ, అంబానీ వంటి కొద్దిమంది …

భారత్‌ మాకు సహజ భాగస్వామి

` పుతిన్‌ మరోసారి ప్రశంసలు మాస్కొ(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి భారత్‌ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్‌` …

చంద్రచూడ్‌కు ఘనంగా వీడ్కోలు

` శుక్రవారం చివరి పనిదినం కావడంతో సీజేఐని సన్మానించిన ధర్మాసనం న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ …

బీసీ కులగణనపై పెదవివిరిచిన ప్రధాని మోదీ

నాసిక్‌(జనంసాక్షి): బీసీ కులగణనపై మోదీ మరోసారి పెదవివిరిచారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీని యావత్‌ దేశం …

నేటి నుంచి బీసీ కులగణన ` ఇంటింటా సర్వే

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నేటినుంచి ఇంటింటి సర్వే ద్వారా వివరాలు సేకరిస్తారు. దీనిపై మాట్లాడిన డిప్యూటీ సీఎం …

భరించలేకపోతున్నాం.. సెలవులు ఇవ్వండి

          హైదరాబాద్: – బోయగూడ నర్సింగ్‌ హాస్టల్‌లో డ్రైనేజీ కంపు – గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్‌ విద్యార్థినుల ఆందోళన – డ్రైనేజీ …

ఏఎంయూపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!

అలీగ‌ఢ్‌ ముస్లిం యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా క‌ల్పించే కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా ఇవ్వ‌డాన్ని నిరాక‌రిస్తూ 2005లో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును …

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

యాదగిరిగుట్ట: శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా యాదాద్రి చేరుకున్న‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దంప‌తులకు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా తొలిరోజు …