వార్తలు

ముగిసిన మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: రఘువీరా రెడ్డి నివాసంలో ముగిసిన మంత్రుల కమిటీ సమావేశం. ఈ నెల 4, 9, 16, తేదీల్లో మరోమారు సమావేశం కానున్నా మంత్రులు కమిటీ. ఈ …

తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నాం:లోక్‌సత్తా

ఖమ్మం:  మెజారిటీ ప్రజలు తెలంగాణను కోరుతున్నారు కాబాట్టీ మేము కూడా తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నామని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారయణ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో …

మద్యంషాప్‌ వద్దని బసంత్‌నగర్‌లో యువకుడి ఆత్మహత్యయత్నం

కరీంనగర్‌:  రామగుండంలోని బసంత్‌నగర్‌లో ఇండ్ల మద్య మద్యం షాపు ఏర్పాటు చేశారు దీనిని వ్యతిరేఖించిన స్థానికులు ధర్నా నిర్వహించారు. యజమాని మాత్రం అబ్కారి పోలీసుల సహయంతో మద్యం …

ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం

ప్రకాశం: చినగంజాం  మండలంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం. విద్యుదాఘాతంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సత్యవతి మృతి చెందింది.

ఎక్సైజ్‌ చట్టాన్ని పూర్తిగా సవరించాలి

ఖమ్మం: ఎక్సైజ్‌ చట్టాన్ని పూర్తిగా సవరించాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విలేకరులతో మాట్లాడుతూ చట్టాన్ని అమలు చేసే బాద్యత పోలీస్‌, ఎక్సైజ్‌లతో పాటు గ్రామ …

గోదాములో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌:  తారబండలోని గోదాములో  అగ్ని ప్రమాదం జరిగింది. గోదాము నుంచి మంటలు  అతి వేఘంగా వస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.

కాళేశ్వరి బస్సు ప్రమాదంలో డ్రైవరు మృతి

హైదరాబాద్‌: కాళేశ్వరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో గాయపడిన ఆ బస్సు డ్రైవరు శేషుబాబు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన రోజున మరో డ్రైవరు బస్సు నడుపుతుండగా శేషుబాబు …

కరీంనగర్‌కు కొత్త డీఐజి

కరీంనగర్‌: రాష్ట్రంలో జరిగిన శనివారం జరిగిన ఐపిఎస్‌ల బదిదీల్లో బాగంగా..కరీనగర్‌ రేంజ్‌ డీిఐజిగా సంజయ్‌కుమార్‌ జైన్‌కు బదీలీ కావడం ద్వారా సైబారాబాద్‌ డీసీపీగా పని చేస్తున్న భీమానాయక్‌ …

ప్రచారానికి బెంగుళూర్‌ బయలు దేరిన దాదా

హైదరాబాద్‌:జూబ్లి హాల్లో సీఎల్పీ సమావేశం పాల్గొన్నారు. అనంతరం తాజ్‌ హోటల్లో లంచ్‌ చేసి అక్కడి నుండి ఆయన ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరి వెళ్ళీనారు. హైదరాబాద్‌ పర్యటన ముగించికుని ప్రణబ్‌ …

పాల్వంచ కేటీపీఎన్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం:పాల్వంచ కేటీపీఎస్‌ 7,8 యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో 240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతారాయం ఏర్పడింది.వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.