వార్తలు

భూతగదాల మధ్య ఒకరి మృతి

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో శనివారం రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోడు భూమి కోసం కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి పెగడపల్లి గ్రామాల …

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం

బెంగళూరు:కర్టాకలో మళ్లీ రాజకీయ సంక్షోభానికి తెరలేచింది.యడ్యూరప్ప వర్గానికి చెందిన 9 మంది మంత్రులు,ఎంపీ రాజీనామా చేశారు.ముఖ్యమంత్రిని మార్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సదానందగౌడ్‌ ఈ …

అసోంను ముంచెత్తిన వరదలు

గౌహతి:వారం రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుసున్న వానలు ఆ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని 27 జిల్లాలో పూర్తిగా నీటిలో మునిగివున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో …

స్వీడన్‌నుంచి సురక్షితంగా బయటపడ్డ భారతీయులు

హైదరాబాద్‌:ట్రావెల్స్‌ సంస్ధ మోసంతో స్వీడన్‌లో చిక్కుకుపొయిన భారతీయులు సురక్షితంగా అక్కడినుంచి తిరుగుప్రయాణమయ్యారు.ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రయాణీకులతో రాయబార కార్యాలయ అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.సందర్శకులను పంపేందుకు అధికారులు అంగీకరించారు.దాంతో …

అది బూటకపు ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్‌: ఛత్తీస్‌గడ్‌ చితల్‌నార్‌, బీజాపూర్‌ ఆడవులలో ఈ నెల 28 న జరిగిన బూటకపు ఎన్‌కౌంటరేనని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఆదివాసీలను ఖాళీ చేయించడానికి ఈ …

ఎన్టీపీసీలో సాంకేతికలోపం

విశాఖ: సింహద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మొదటి రెండు యూనిట్లలో వయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిండి. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు …

నాగార్జున అగ్రి కెమికల్‌లో ప్రమాదం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్‌:  శ్రీకాకుళం జిల్లా నాగార్జున అగ్రి కెమికల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి పలువురు గాయపడటం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణమే మెరుగైన …

జులై ఆఖరునా మూతపడుతున్న ‘ద వర్డ్‌ పత్రిక

లండన్‌:తొమ్మిదేళ్ల పాటు సంగీత అభిమానుల్ని అలరించిన ‘ద వర్డ్‌ పత్రిక జులైలో మూతబడుతోంది.పత్రికా రంగంలోనూ,సంగీత వ్యాపారంలోనూ వచ్చిన మార్పుల కారణంగా తాము పత్రికను కొనసాగించలేకపొతున్నామని సంపాదకుడు డేవిడ్‌ …

ఏపీ భవన్‌ లో అగ్ని ప్రమాదం

న్యూడిల్టీ: ఏపీభవన్‌ ప్రాంగణంలో ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసెకుంది. వెంటనే స్పందించిన అధికారులు, మీడియా సిబ్బంది మంటలను అర్పివేశారు. చెత్తకు నిప్పంటుకుని మంటలు చలరేగాయి.

ఆర్టీసీ కార్మికుల ఆందోళన

హైదరాబాద్‌:హకీంపేట ఆర్టీసీ డీఏం అకారణ వేధింపులు అపాలంటూ 500 మంది కార్మికులు సాముహికంగా ఒకరోజు సెలవు పెట్టి డిపో ముందు ధర్నాకు దాగీరు.కార్మికులు ఉదయమే వందల సంఖ్యలో …