వార్తలు
ఇసుక తవ్వేందుకు వెళ్ళీ అన్నదమ్ముల మృతి
వరంగల్: బస్తన్న పేటలోని చెక్ డ్యాం వద్ద ఇసుక తవ్వేందుకు వెళ్ళీ వంశీ నిఖిల అనే ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.
ఇండోనేషియా ఓపెన్ విజేత సైనానెహ్వాల్
ఇండోనేషియా: సైనా నెహ్వాల్ జురిలిపై 13-21 22-20 21-19 తేడాతో సైనా నెహ్వాల్ విజయం సాధించింది విజేతగా నిలిచింది.
ఆర్థిక ఇబ్బందులతో ఇన్స్రెన్స్ బ్రాంచ్ మేనేజర్ ఆత్మహత్య
హైదరాబాద్: ప్రోద్దుటూరు ఒరింయంటల్ ఇన్స్రెన్స్ బ్రాంచ్ మేనేజర్ జ్ఞానెందర్ ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా పూర్తి వివరాలు తేలియలేదు.
మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి
హైదరాబాద్: మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి అయింది. లాటరి పద్దతి వైపే సర్కార్ మొగ్గు చూపుతుంది. కొత్త షాపులకు లైసెన్స్లు జారి చేయనున్నారు.
తాజావార్తలు
- జనంసాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు ఎత్తివేయాలని గద్వాలలో నిరసన
- జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి
- కాళేశ్వరం విచారణ వేగవంతం: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటల హాజరు
- కేబినెట్ సమావేశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం
- బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన అనుష్క శర్మ, కమల్ హాసన్
- మొక్కలు పెంచకుంటే జరిగేది ఇదే!: మంత్రి పొన్నం
- అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ కీలక ఉత్తర్వులు
- బెంగళూరు తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ స్పందన
- విజయోత్సవంలో విషాదం
- రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు.. కాళేశ్వరం విచారణపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
- మరిన్ని వార్తలు