వార్తలు
జగన్ అవినీతి గూర్చి ఎందుకు మాట్లాడలేదు:కెటిఆర్
కొండా సురేఖను గెలిపించాలనే బీజేపి అభ్యర్థిని బరిలో నిలిపిందని అందుకే సుష్మాస్వరాజ్ జగన్ అవినీతి గూర్చి మాట్లాడలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే తారాకరామారావు అన్నారు.
గయాలో మావోయిస్ట్ కాల్పులు
బీహర్: గయాలో మావోయిస్ట్లకు పోలీసులకు మధ్య కాల్పులల్లో సీఇర్ప్ఎఫ్ జవాన్ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లుగా సమాచారం.
తప్పిన విమాన ప్రమాదం
అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.
బీజపూర్లో కాల్పులు
చత్తీస్గఢ్: బీజపూర్ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
వాషింగ్టన్లో మాజి సైనికాదికారి ఆత్మహత్య
వాషింగ్టన్: భారత మాజి సైనికాధికారి అవతార్సింగ్ భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా వివారాలు తెలియలేదు
కడప నుండి రాజధానికి చేరుకున్న సిఎం
.హైదరాబాద్: ఉప ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో ప్రచారం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రాజధానాకా చేరుకున్నారు. వాయిలర్ రవి హైదరాబాద్ రావడంతో సిఎం త్వరగా వచ్చారు
తాజావార్తలు
- యూరియా కొరత రైతు ప్రాణం మీదకు తెచ్చింది
- వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు
- మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ఎదగాలి
- కలెక్టర్ మొక్కలు నాటారు
- మేక నల్లాను తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా
- ఉప రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్
- కొత్త రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ
- రేపు కీ.శే. చర్లకొల శ్వేత రెడ్డి ప్రథమ వర్ధంతి..
- రేపు కీ.శే. చర్లకొల శ్వేత రెడ్డి ప్రథమ వర్ధంతి:హాజరుకానున్న బిఆర్ఎస్ ప్రముఖులు
- అమెరికాతో కలిసి చేస్తాం
- మరిన్ని వార్తలు