అదేరోజు ఎపిలోనూ పర్యటన హైదరాబాద్,జూలై9(జనం సాక్షి): ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12న హైదరాబాద్కు రానున్నారు. భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ …
ఎన్నికల ప్రచారంలో ఉండగా దుండుగుడి కాల్పులు అక్కడే కుప్పకూలగా ఆస్పత్రికి తరలింపు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటన సుదీర్ఘకాలం జపాన్కు ప్రధానిగా సేవలు టోక్యో,జూలై8(జనం సాక్షి ): …
భారతీయ సనాతన విద్యావిధానంపై అధ్యయనం జరగాలి మెకాలే చదువులకు చాప చుడితేనే మేలు వారణాసి,జూలై8( జనంసాక్షి): దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ …
ఆర్థిక మందగమనంతో రూపాయి పతనం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలం రూపాయిని నిలబెట్టే యత్నాలకు పూనుకోవాలి ముంబయి,జూలై8(జనంసాక్షి): అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ రోజురోజుకు పతనం …
హైదరాబాద్,జూలై7(జనంసాక్షి): తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం అయ్యిందని ప్రొఫెసర్ హర గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. భూస్వామ్య భావజాలం తోనే సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని …
గత రెండు దశాబ్దాలుగా టీమిండియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతుంది. గత రెండున్నరేళ్లకుపైగా ఫామ్ కోల్పోయి …
మళ్లీ తొలి రౌండ్లోనే ఓడిన సైనా మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్లకు మిశ్రమ ఫలితాలు …