సీమాంధ్ర

తిరుమలలో తెలంగాణ మంత్రి సీతక్క

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క (Minister Seethakka) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం …

అక్టోబరు 23 ప్రభాస్‌ బర్త్‌డే.. ‘రెబల్‌స్టార్‌’ గురించి 23 ఆసక్తికర విశేషాలు..!

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నారు. ఆయన ఈ నెల 23వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను …

పెట్రోల్‌ దాడి ఘటన.. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండ

బద్వేలు: వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలులో పెట్రోల్‌ దాడికి గురై మృతి చెందిన ఇంటర్‌ విద్యార్థిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె కుటుంబానికి సీఎం చంద్రబాబు …

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, …

కడప జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు 

తుఫాన్ కారణంగా జిల్లాలోవర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా కొండాపురంలో అత్యధికంగా 61.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చెన్నూరులో 37.4 ఎంఎం, సింహాద్రిపురంలో 35.4 ఎంఎం , పులివెందుల్లో …

దూసుకొస్తున్న ‘దానా’ 

 – బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం * బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ‘దానా’ ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను భారత వాతావరణశాఖ అప్రమత్తం …

పులివెందుల సమీపంలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు

పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా …

వాలంటీర్ల‌పై నేడు కీల‌క ప్ర‌క‌ట‌న‌?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలపైన కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం …

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం విచారణ …

అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు

అమ‌రావ‌తి: ఏపీ ప్రభుత్వం (AP Govt.,) డ్రోన్ స‌మ్మిట్‌కు (Drone Summit) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మంగళ, బుధవారాలు పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా …